IND Vs PAK | ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్పై తమకు ఎదురే లేదని టీమిండియా మరోసారి నిరూపించింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయిలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ �
Virat Kohli | విరాట్ కోహ్లీ మరో రెండు మూడేళ్లు క్రికెట్ ఆడతాడని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ.. చాంపియన్స్ ట్రోఫీలో
Mohammad Rizwan; విరాట్ ఫిట్నెస్కు ఫిదా అయ్యాడు రిజ్వాన్. చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో సెంచరీతో మాస్టర్క్లాస్ ఇన్నింగ్ ఆడాడు కోహ్లీ. అయితే మీడియా సమావేశంలో పాక్ కెప్టెన్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ బ్యాటిం
అసలే చాంపియన్స్ ట్రోఫీ. అందులోనూ చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు. తమ జట్టే గెలవాలని రెండు దేశాల అభిమానుల (Pakistan Fan) ఆరాటం. మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఆగటగాళ్లను ఉత్తేజపరుస్తూ మద్దతుగా నిలుస్తుంటారు. తమ �
IND VS PAK | పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అజేయంగా సెంచరీతో అజేయంగా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అలరించాడు. బ్యాటింగ్తో పాటు బౌల�
Virat Kohli | పాక్తో జరుగుతున్న మ్యాచ్ టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 62 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విరాట్కు ఇది వన్డేల్లో 74వ అర్ధ సెంచరీ. పాక్తో మ్యాచ్లో
Virat Kohli | టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో 14వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా 14వేల పరుగులు చేసిన క్రికెటర్గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కోహ్లీ 287 వన్డే ఇన్నింగ్స్లో 14వేలు పూర్త�
భారత్, పాకిస్థాన్ జట్లు క్రికెట్ కదనరంగంలో కలబడబోతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూపు-ఏలో ఆదివారం భారత్, పాక్ మధ్య కీలక పోరు జరుగనుంది. మెగాటోర్నీలో మరింత ముందంజ వేయాలంటే తప్పక గెలువాల్సిన
అసలుసిసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట
IND Vs PAK | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనున్నది. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్ట్రేడియంలో జరుగనున్న మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నార�
IND Vs BAN ODI | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి ఇంటర్నేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరుతున్న మ్యాచ్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విరాట్.. రషిద్ బౌలింగ్లో సౌమ్య సర్కార్కు క్యాచ్ �
భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించేందుకు రెడీ అయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉన్నది.
బీసీసీఐ తెచ్చిన కఠిన నిబంధనలు క్రికెటర్లకు ఒక రకంగా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇన్ని రోజులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన క్రికెటర్లు ఇకపై బోర్డు నిబంధనలకు అనుగ�