IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఛేదనను ధాటిగా ఆరంభించింది. మొదటి ఓవర్ నుంచే ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(49), విరాట్ కోహ్లీ(29)లు దూకుడుగా ఆడుతున్నారు.
IPL 2025 : క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18 సీజన్ ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో సినీ తారలు, క్రికెట్ స్టార్లు.. ఆరంభ వేడుకల సంబురాన్ని అంబరాన్నంటేలా చేశారు.
విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు, 2008లో అతడి సారథ్యంలోనే అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న తన్మయ్ శ్రీవాస్తవ ఐపీఎల్లో కొత్త అవతారమెత్తనున్నాడు.ఈసీజన్లో తన్మయ్ అంపైర్గా సేవలందించనున్నా�
BCCI Rules | భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) ఇటీవల తీసుకువచ్చిన మార్గదర్శకాలు, ఫ్యామిలీ రూల్స్పై పునరాలోచన చేసే ఆలోచన ఏదీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఫ్యామిలీ రూల్పై ఇటీవల టీమి�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్లోగన్ ‘ఈ సాలా కప్ నమ్దే’ (ఈసారి కప్ మనదే) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రతి సీజన్ ఆరంభం మొదలుకుని బెంగళూరు ఆడే ఆఖరి మ్యాచ్ దాకా ఆర్సీబీ అభిమానులు
విదేశీ పర్యటనల నిమిత్తం వెళ్లే భారత క్రికెటర్ల కుటుంబాల విషయంలో పరిమితులు (45 రోజుల టూర్కు రెండు వారాలు, చిన్న టూర్లు అయితే ఒక వారం) విధించడాన్ని తప్పుబట్టిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి దిగ్గజ సారథ
Virat Kohli | ఐపీఎల్ 2025 కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ సన్నాహాలు ప్రారంభించాడు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ మొదలవనున్నది. తొలి మ్యాచ్ ఆర్సీబీ, డిపెండింగ్ చాంపియన్ కోల్�
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు వైఫల్య ప్రదర్శన అనంతరం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకొచ్చిన నిబంధలలో భాగంగా.. ఆటగాళ్ల కుటుంబాలను విదేశీ టోర్నీలకు తీసుకెళ్లే విషయంలో బోర్డు విధించి�
Virat Kohli | టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బ్రాడ్కాస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్రాడ్కాస్టర్లపై క్రికెట్ గురించి చర్చించడమని.. తనకు ఇష్టమైన ఛోలే భటురే గురించి చర్చించాల్సిన అవసరం లేదని వ్�
18వ సారైనా.. స్టార్ ప్లేయర్లకు కొదవలేదు.. ఆటగాళ్ల పోరాట స్ఫూర్తి గురించి అనుమానమే అక్కర్లేదు.. అభిమానుల అండ ఆశించిన దానికంటే ఎక్కువ.. ఆకర్షణ పరంగా చూస్తే దేశంలో ఎక్కడ ఆడినా స్టేడియాలు నిండాల్సిందే.. ప్రపంచం�
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ - 2025 (Champions Trophy 2025) ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు.. మిచెల్ శాంట్నర్ (Michell Santner) నేతృత్వంలోని న్యూజిలాండ్ టీమ్ను ఓడించి ట్రోఫీని సొంతం
Rohit Sharma | భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. హిట్మ్యాన్ నాయకత్వంలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తున్నది. ఎనిమిది నెలల్లోనే టీమిండియా రెండో ఐసీసీ టైటిల్ను నెగ్గింది. ర
IND Vs NZ Final | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్.. భారత్ జట్టు బలమైన పోటీదారని మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి పేర్కొన