సౌథాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ప్రస్తుతం టీమ్ సభ్యులే రెండుగా విడిపోయి మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ రెండు టీమ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ మూడ
ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్కు ఎంపిక కావాలంటే చాలా చాలా కష్టం. కానీ ఆ టీమ్ను ఎంపిక చేయడం ఇంకా కష్టం. అందుకే తరచూ సెలక్షన్ కమిటీ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. దీనికి మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస
సౌథాంప్టన్: ఇంగ్లండ్లో మొత్తానికి ఇండియన్ ప్లేయర్స్ అంతా మళ్లీ కలిశారు. గురువారం ఉదయం ఓ గ్రూపుగా ప్రాక్టీస్ చేశారు. ఎజియస్ బౌల్ స్టేడియం పక్కనే ఉన్న గ్రౌండ్లో టీమంతా సాధన చేసింది. ఇంగ్లండ్�
సౌథాంప్టన్: ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కే ముందు రెండు వారాల క్వారంటైన్. ఇంగ్లండ్లో దిగిన తర్వాత మళ్లీ పది రోజుల క్వారంటైన్. అందరూ కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లేదు. అందులోనూ నాలుగున్నర నెలల సు�
దిలీప్ వెంగ్సర్కార్ముంబై: మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి టాప్ ప్లేయర్లకు కూడా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(ఈ నెల 18నుంచి)లో ఇబ్బందిగా మారనుందని భారత దిగ్గజం ద�
సౌతాంప్టన్: ఇంగ్లాండ్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ జూన్ 18 నుంచి ఆరంభంకానున్న నేపథ్యంలో ఆ�
ముంబై: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగడం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను ఇబ్బంది పెడుతుందని అన్నాడు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్. మరోవై
సౌథాంప్టన్: పని, ఇల్లు రెండూ ఒక్క చోటే అయితే ఎలా ఉంటుంది. ఈ విషయం ప్రస్తుతం బాలీవుడ్ నటి అనుష్క శర్మను అడిగితే సరిగ్గా చెబుతుంది. తన భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి ఇంగ్లండ్ వె�
సౌతాంప్టన్:సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ చేరుకున్న టీమ్ఇండియా క్రికెటర్లు మూడు రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉండనున్నారు. ప్రస్తుతం సౌతాంప్టన్లో బస చేస్తున్న ప్లేయర్లు ఒకరినొకరు కలుసుకునే వీలు లే�
ముంబై: ఇంగ్లండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్స్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరాయి. రెండు వారాలుగా ముంబైలో ఒకే హోటల్లో ఉన్న రెండు జట్లూ ఒకే చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్
డబ్ల్యూటీసీ ఫైనల్ను ఆస్వాదిస్తాం.. రెండు జట్లు భవిష్యత్తులోనూ అవసరమే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరిన భారత జట్టు ముంబై: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైన
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్(ICC ODI Rankings)లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli), వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుసగా రె�
ముంబై: ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్కు యూకే గుడ్న్యూస్ చెప్పింది. తమ దేశంలో సుదీర్ఘ పర్యటనకు రానున్న రెండు టీమ్ల ప్లేయర్స్ తమ ఫ్యామిలీలతో కలిసి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇండియ�