కరోనా కేసులపై బోర్డు సీరియస్ లండన్: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు కుదుపునకు లోనైంది. పటిష్ఠమైన బయోబబుల్ వాతావరణంలో సాగుతున్న సిరీస్లో టీమ్ఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి, భరత్ అరుణ్, ఆర్
ముంబై: ఇండియన్ టీమ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లిలపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఈ ఇద్దరి నుంచి బోర్డు వివరణ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ జరుగుతున్న సమయంలో�
వచ్చే నెలలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్ ( T20 World Cup ) కోసం 15 మంది సభ్యుల టీమిండియాను ఇప్పటికే సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆ టీమ్ను అధికారికంగా ప్రకటించే అ
ఇండియన్ టీమ్ ఓపెనర్ రోహిత్ శర్మ( Rohit Sharma ) సమకాలీన క్రికెట్లో మేటి బ్యాట్స్మెన్లో ఒకడు. వన్డేల్లో అయితే మూడు డబుల్ సెంచరీలతో అతన్ని మించిన వాళ్లు లేరు. అయితే అతడు ఎంత గొప్ప బ్యాట్స్మన్ అయినా
ఇన్స్టాగ్రామ్లో విరాట్కు ఫుల్ క్రేజ్న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో అతడిని 150 మిలియన్ల (15 కోట్లు) మంది ఫాలో అవుతున్నారు. ఈ ఘనత
ఓవల్ : భారత్తో జరుగుతున్న నాలుగవ టెస్టులో .. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. అయిదు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు 1-1 గెలుపుతో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్కు ఇంగ్లండ్ జట్టు రెండు మార్పుల�
తుది జట్టులో మార్పులపై భారత్ నజర్ గెలుపు జోరుమీదున్న ఇంగ్లండ్ నేటి నుంచి నాలుగో టెస్టు మధ్యాహ్నం 3.30 నుంచి సోనీ నెట్వర్క్లో సుదీర్ఘ టెస్టు సిరీస్ సమరంలో భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక సమరానికి రంగం సి�
దుబాయ్: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా బ్యాటింగ్లో వరుసగా విఫలమవుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లోనూ ఒక స్థానం దిగజారాడు. ఓపెనర్ హిట్మ్యాన�
ముంబై: యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ను నాలుగో టెస్టులో ఆడించాలని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ అన్నాడు. ఇంగ్లండ్తో మూడో టెస్టులో కోహ్లీసేన ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైన నేపథ్యంల
పుజారా సూపర్ ఇన్నింగ్స్ రాణించిన రోహిత్, విరాట్ భారత్ రెండో ఇన్నింగ్స్ 215/2 టాపార్డర్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఎలా ఉంటుందో టీమ్ఇండియా లీడ్స్లో చూపెట్టింది. హిట్మ్యాన్ రోహిత్ శర్మ చక్�
ఇండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్( Ind vs Eng )కు భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఉదయం సెషన్ ప్రారంభం కాగానే ఆ టీమ్ మిగతా రెండు వికెట్లు కోల్పోయి 432 పరుగులకు ఆలౌటైంది.
ఇండియా, ఇంగ్లండ్( India vs England ) సిరీస్కు పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ వస్తోంది. గత మూడేళ్లలో ఇండియన్ క్రికెట్ టీమ్ ఆడిన విదేశీ ద్వైపాక్షిక సిరీస్లలో అత్యధిక వ్యూయర్షిప్ ఈ సిరీస్కే వచ్చినట్లు సోనీ �
ఇంగ్లండ్ అభిమానులు మరోసారి టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్( Mohammed Siraj )ను లక్ష్యంగా చేసుకున్నారు. మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అతనిపైకి ఓ ప్లాస్టిక్ బాల్ను విసిరారు. ఈ ఘటనపై క