లండన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి టెస్టు క్రికెట్పై మక్కువ ఎక్కువని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. టెస్టులు ఆడుతున్నప్పుడు అతడి ఉత్సాహం, అభిరుచి అదే తెలియజేస్తున్నాయని తెల
లండన్: ఇంగ్లండ్తో జరిగిన రెండవ టెస్టులో ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సంబరాన్ని కెప్టెన్ విరాట్ ( Virat Kohli ) తన భార్య అనుష్కా శర్మతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ �
ఇంగ్లండ్పై లార్డ్స్ టెస్ట్ విజయంలో సెంచరీతో కీలకపాత్ర పోషించిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కేఎల్ రాహుల్( KL Rahul ).. మ్యాచ్ తర్వాత ప్రత్యర్థికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య లార్డ్స్లో జరుగుతున్న రెండో టెస్ట్లో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలుసు కదా. నాలుగోరోజు ఆటలో భాగంగా
ఇండియా ( India vs England )తో జరుగుతున్న రెండో టెస్ట్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. తొలి టెస్ట్ చ�
దుబాయ్: భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్-10లోకి వచ్చాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో తొమ్మిది వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఐసీసీ ర్యాకింగ్స్లో పది స్థానాలు �
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో భాగంగా జరుగుతున్న ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) సిరీస్ తొలి టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయిన విషయం తెలుసు కదా. ఈ టెస్ట్ ఫలితాన్ని ఇవ్వకపోయినా.. రెండు టీమ్
ఇంగ్లండ్లో తొలి టెస్ట్లోనే చారిత్రక విజయంపై కన్నేసిన టీమిండియా( India vs England )కు వరుణుడు అడ్డుపడుతున్నాడు. నాటింగ్హామ్లో వర్షం కారణంగా చివరి రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికీ అక్కడ వర్షం క
ఒలింపిక్స్ మానియాలో పడి క్రికెట్ను పట్టించుకోవడం లేదు కానీ.. అటు టీమిండియా ఓ ప్రతిష్టాత్మక సిరీస్కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచే ఇంగ్లండ్తో ( India vs England ) ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానుంది.
2011లో వెళ్లారు.. 0-4తో ఓడి వెనక్కి వచ్చారు. 2014లో వెళ్లారు.. 1-3తో ఓడారు. 2018లోనూ ప్రయత్నించారు. 1-4తో ఓడి పరువు తీసుకున్నారు. ఇంగ్లండ్లో టీమిండియా( India vs England ) దండయాత్రలు కొనసాగుతున్నా.. ఆ గడ్డపై టెస్ట్ సిరీస్ వ�
Netizens troll Virat Kohli | కోహ్లీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చేసిన ఓ పోస్ట్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండియన్ ఒలింపియన్లకు సంబంధించిన పోస్ట్ అది.
డర్హం: ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం శిక్షణ కొనసాగిస్తున్న కోహ్లీసేన.. మంగళవారం సెంటర్ వికెట్పై ప్రాక్టీస్ చేసింది. కరోనా నుంచి కోలుకున్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్
డర్హమ్: ఇది చాలా అరుదుగా కనిపించేదే కానీ ఒక టీమిండియా ఆడుతుంటే.. మరో టీమిండియా టీవీల్లో ఆ మ్యాచ్ను ఆసక్తిగా చూసింది. చివరికి వాళ్ల విజయాన్ని వీళ్లు సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకేసారి అటు ఇంగ్లండ్�