భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ క�
ముంబై: ఇంగ్లండ్ టూర్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన క�
లండన్: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC)తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీస�
కరోనా మహమ్మారిపై పోరాటానికి టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు సాయం చేసేందుకు నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ దంపతులు
ముంబై: వచ్చే నెల 18న ఇంగ్లండ్లో జరగబోయే ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం మే 25న ఇండియన్ క్రికెట్ టీమ్ బయో బబుల్లోకి వెళ్లనుంది. 8 రోజుల పాటు బబుల్లో ఉన్న తర్వాత ఇంగ్లండ్కు వెళ్లి.. అక�
రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన విరాట్, అనుష్క నిధుల సమీకరణకు ప్రత్యేక కార్యక్రమం న్యూఢిల్లీ: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటానికి టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య, నటి �
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. జూన్ 18 నుంచి 22 వరకు జరగనున్న ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడను
ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటలోనే కాదు దాతృత్వంలోనూ తనకు తానే సాటి అని ప్రతిసారీ నిరూపించుకుంటూనే ఉన్నాడు. గతేడాది కొవిడ్ తొలిసారి విరుచుకుపడిన సమయంలో పీఎం కేర్స్తోప
అహ్మదాబాద్: ప్రమాదకర కరోనా వైరస్పై పోరాడేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ముందుకొచ్చింది. ఆక్సిజన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం నిధులు సేకరించేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. దీనికి
ఐపీఎల్ బ్లూ జెర్సీలో ఆర్సీబీ.. ఎందుకంటే..? | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాబోయే అన్ని మ్యాచుల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్లూ జెర్సీతో బరిలోకి దిగనుంది.
న్యూఢిల్లీ: ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ తీయాలని కలలు కనే బౌలర్ లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటిది తన తొలి వికెటే ఆ కింగ్ కోహ్లిది అయితే ఆ బౌలర్ ఆనంద�
అహ్మదాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ఆఖరి బంతికి విరాట్ కోహ్లీ(12) బౌల్