ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్ ( India vs England )తో జరగాల్సిన ఐదో టెస్ట్ రద్దవడంపై మొత్తానికి స్పందించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడేందుకు దుబాయ్ చేరుకున్న విరాట్.. ముందుగానే ఇక్కడికి రావాల్�
ముంబై: ఇండియన్ టీమ్ ( Team India ) కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లి టీ20 వరల్డ్కప్ తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడన్న వార్త సోమవారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ ప�
దుబాయ్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2021( IPL 2021 )లో మిగిలిపోయిన మ్యాచ్లు ఆడేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి, పేస్బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆదివారం దుబాయ్ చేరుకున్నారు. మీరందరూ ఎదురు చూ�
హీరోయిన్లలో చాలా మందికి ఏదో ఒక క్రికెటర్ పై క్రష్ ఉంటుంది. క్రికెటర్లతో ప్రేమలో పడ్డ వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. నేను కూడా ఓ క్రికెట్తో ప్రేమలో పడ్డానని చెప్తోంది బాలీవుడ్ (Bollywood) నటి మృణాళ్ �
కరోనా కేసులపై బోర్డు సీరియస్ లండన్: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు కుదుపునకు లోనైంది. పటిష్ఠమైన బయోబబుల్ వాతావరణంలో సాగుతున్న సిరీస్లో టీమ్ఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి, భరత్ అరుణ్, ఆర్
ముంబై: ఇండియన్ టీమ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లిలపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఈ ఇద్దరి నుంచి బోర్డు వివరణ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ జరుగుతున్న సమయంలో�
వచ్చే నెలలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్ ( T20 World Cup ) కోసం 15 మంది సభ్యుల టీమిండియాను ఇప్పటికే సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆ టీమ్ను అధికారికంగా ప్రకటించే అ
ఇండియన్ టీమ్ ఓపెనర్ రోహిత్ శర్మ( Rohit Sharma ) సమకాలీన క్రికెట్లో మేటి బ్యాట్స్మెన్లో ఒకడు. వన్డేల్లో అయితే మూడు డబుల్ సెంచరీలతో అతన్ని మించిన వాళ్లు లేరు. అయితే అతడు ఎంత గొప్ప బ్యాట్స్మన్ అయినా