ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్-100 అథ్లెట్లలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఒకడు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లలో వార్షిక వేతనం (world’s highest-paid cricket captain) పొందుతోన్న జాబిత�
కరోనా కష్టకాలంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సతీమణి అనుష్కశర్మ ప్రజలకు తమ వంతు సాయం అందించేందుకు రెండు కోట్ల రూపాయలతో ‘ఇన్ దిస్ టుగెదర్’ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశార�
ముంబై : ఇంగ్లండ్లో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో పాల్గొనే ఇండియన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ముంబైలో క్వారెంటైన్లో ఉన్నది. కెప్టెన్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు ఏడు రోజుల క్వా
ముంబై: న్యూజిలాండ్తో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూన్ 2న ఇంగ్లాండ్ బయల్దేరనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన�
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు త్వరలో ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనుంది. టెస్టు ఛాంపియన్షిప్�
కరోనా వేళ కరుణ చూపుతున్నారు సెలబ్రిటీలు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు కొవిడ్ రెండో తాకిడికి కకావికలమవుతున్న భారత్కు బాసటగా నిలుస్తున్నారు. నటులు, సాంకేతిక నిపుణులు ‘మేము సైతం’ అంటూ నడుం బిగిస్తున్�
భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ క�
ముంబై: ఇంగ్లండ్ టూర్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన క�
లండన్: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC)తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీస�
కరోనా మహమ్మారిపై పోరాటానికి టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు సాయం చేసేందుకు నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ దంపతులు
ముంబై: వచ్చే నెల 18న ఇంగ్లండ్లో జరగబోయే ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం మే 25న ఇండియన్ క్రికెట్ టీమ్ బయో బబుల్లోకి వెళ్లనుంది. 8 రోజుల పాటు బబుల్లో ఉన్న తర్వాత ఇంగ్లండ్కు వెళ్లి.. అక�