దుబాయ్: ఐసీసీ బుధవారం విడుదల చేసిన మెన్స్ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయాడు. కోహ్లీతో పాటు మరో బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ ఒక స్థానం దిగజారి వరుస�
ముంబై: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి బబుల్ నుంచి బయటపడి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్లోని తమ తమ టీమ్స్తో చేరగా.. కోహ్లి మాత్రం బ్రేక్ తీ�
ముంబై: నిర్ణయాక మూడో వన్డేలో ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించిన టీమ్ఇండియా వన్దే సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన చివరి వన్డేలో గెలుపు కోసం ఇరుజట్లు హోరాహోరీగా పోరాడాయి. సిరీస్ చేజ�
విరాట్ కోహ్లీ | బయో సెక్యూర్ వాతావరణంలోకి అడుగుపెట్టాలంటే ఐపీఎల్ మార్గదర్శకాల ప్రకారం కోహ్లీ తప్పనిసరిగా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది
ఇంగ్లండ్తో జరిగిన చివరి వన్డేలో శార్దూల్ ఠాకూర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, భువనేశ్వర్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కకపోవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
విరాట్ విహంగ విన్యాసం వరుసగా మూడో సిరీస్ నెగ్గిన భారత్ ఆఖరి వన్డేలో 7 పరుగులతో గెలుపు మెరిసిన పంత్, హార్దిక్, శార్దూల్ సామ్ కరన్ పోరాటం వృథా టెస్టు, టీ20 సిరీస్లు సొంతం చేసుకున్న టీమ్ఇండియా అదే జో
పుణె: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండవ వన్డేలో ఇండియా తొలి బ్యాటింగ్ చేయనున్నది. ఇవాళ టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియా