వెంటనే చర్యలు ఆరంభం.. సరైన ఆటగాళ్లను ఎంపిక చేస్తాం: కోహ్లీ సౌతాంప్టన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్�
సౌథాంప్టన్: ఓ ప్లేయర్గా, కెప్టెన్గా ఎంత సక్సెస్ అయినా, ఎన్ని విజయాలు సాధించినా ఓ మెగా టోర్నీ గెలవడంలో ఉన్న కిక్కు ఉండదు. అంతటి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్కు కూడా ఒక్క ట్రోఫీని ముద్దా�
సౌథాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఓటమి తర్వాత తుది జట్టు ఎంపికను డిఫెండ్ చేసుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. బెస్ట్ కాంబినేషన్తోనే బరిలోకి దిగామని చెప్పాడు. మ్యాచ�
తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ టైటిల్ కైవసం.. ఫైనల్లో భారత్పై ఘన విజయం ప్రైజ్మనీ విజేత: న్యూజిలాండ్ రూ.11.86 కోట్లు రన్నరప్: భారత్ రూ.5.93 కోట్లు భారత్కు అనూహ్య ఓటమి. కనీసం డ్రా కచ్చితమనుకున్న ప్రపంచ �
సౌథాంప్టన్: ఇండియన్ క్రికెట్ టీమ్ ఎక్కడ ఆడుతున్నా గ్యాలరీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది భారత్ ఆర్మీ. ప్రపంచవ్యాప్తంగా టీమిండియాను చీర్ చేయడానికి ఈ భారత్ ఆర్మీ అభిమానులు సిద్ధంగా ఉం�
సౌతాంప్టన్: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కివీస్ స్పీడ్స్టర్ ట్రెంట్ బౌల్ట్
సౌతాంప్టన్: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న ఓపెనర్లు ఇద్దరూ పెవిలియ
సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఏజీస్ బౌల్ వేదికగా తలపడుతున్నాయి. వర్షం కారణంగా టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట పూర్తిగా రద్దైంది. శనివారం వర్ష�
సౌతాంప్టన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు వర్షం అడ్డంకిగా మారింది. ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనుండగా, ఇవాళ ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో కనీసం టాస్ �
సౌతాంప్టన్: ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో కాసేపట్లో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ప్రారంభంకానున్నది. మహా రసవత్తర పోరు అనివార్యంగా తోస్తున్నది. అయితే టెస్ట్ చాంపియన్షిప్లో టాప్లో నిలి�