చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో మ్యాచ్లో విజయం సాధించింది. బుధవారం చెపాక్ మైదానంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబా�
చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలకడగా ఆడుతోంది. జేసన్ హోల్డర్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికే బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ(33) ఔటయ్యా
దుబాయ్: వన్డే క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ ఐసీసీ పురుషుల వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్వన్ ర్యాంకును కోల్పోయాడు. దక్షిణ�
ఇండియాలో రెండే రెండు మతాలు ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి క్రికెట్ అయితే మరొకటి సినిమా. ఈ రెండు లేకుండా మనవాళ్లు ఉండలేరు. అంతేకాదు ఈ రెండింటికి మంచి అవినాభావ సంబంధం కూడా ఉ�
టీ20 క్రికెట్లో బ్యాట్స్మెన్ ధనాధన్ బ్యాటింగ్తో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తారు. ప్రతీ బంతిని ఫోర్, లేదా సిక్స్ బాదాలనే కసితో ఉంటారు. సింగిల్స్ కన్నా బౌండరీలు బాదుతూ ఎక్కువ పరుగులు రాబట్టే ప్రయ
ఆటలో కోహ్లీ దూకుడును కొందరు మెచ్చుకున్నారు. అంతదూకుడు పనికిరాదన్న వారూ ఉన్నారు. ఆటతీరులో దూకుడుగా ఉండే కోహ్లీ మిగతా విషయాల్లో పట్టువిడుపులు ప్రదర్శిస్తుంటాడు. జట్టుకు నాయకత్వం చేపట్టిన తర్వాత సందర్భో�
చెన్నై: ఐపీఎల్ తొలి మ్యాచ్లో ఓడే తన ఆనవాయితీని ముంబై ఇండియన్స్ కొనసాగించింది. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ చెలరేగిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 14వ సీజన్లో బోణీ కొట్టింది. ఒక దశలో 106 ప�
చెన్నై: ఐపీఎల్ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను కట్టడి చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. చేజింగ్లో అప్పుడే రెండు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 46 పరుగు
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. చాలా రోజుల తర్వా�
చెన్నై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ సీజన్కు మరికొద్ది గంటల్లోనే తెర లేవబోతోంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్తో తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగ�
నేటి నుంచి ఐపీఎల్ 14వ సీజన్ రాత్రి 7.30 గంటల నుంచి తొలి మ్యాచ్లో ముంబై, బెంగళూరు ఢీ ఈ ఏడాది ఐపీఎల్ ఆరు వేదికల్లో జరుగనుంది. ముంబై, చెన్నై ఆ తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాల్లో మ్యాచ్లు జరుగన�