నేడు భారత్, ఇంగ్లండ్ రెండో వన్డే.. మధ్యాహ్నం 1.30 నుంచి.. వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్ పట్టేయాలని చూస్తుంటే.. ఈ పోరులో నెగ్గి సిరీస్ సమం చేయాలని ఇంగ్లండ్ భ�
పుణె: ఇంగ్లండ్తో జరగబోయే రెండో వన్డేలో టీమిండియా రెండు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గాయం కారణంగా మిగతా వన్డేలకు శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్
దుబాయ్: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ర్యాంకింగ్స్ను మెరుగుపరచుకున్నారు. తాజాగా ఐసీసీ మెన్స్ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్లో కోహ�
Virat kohli | టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లీ దిగ్గజ క్రికెటర్ల రికార్డులను అలవోకగా బ్రేక్ చేస్తున్నాడు.
పుణె: ఇంగ్లాండ్తో తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ నిలకడగా ఆడుతోంది. టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్..అదిల్ రషీద్ వేసిన 24వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాది అర్ధశతకం సాధించాడు. 68 బంతుల్లో 5�
పుణె: ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. ఈ మ్యాచ్తో ఇండియా తరఫున కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ వన్డే అరంగేట్రం చేస్తున్నారు. పుణె పిచ్ బ్యాటింగ్కు అనుకూ
పుణె: ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మనే ఓపెనింగ్ చేయనున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. మంగళవారం నుంచి పుణెలో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతోం
పుణె: ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ఇండియా పుణె చేరుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో పుణెలోని టీమ్ హోటల్కు చేరుకున్నారు. అహ్మదాబా�
పుణె: ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ను 3-1తో, టీ20 సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు వన్డే సిరీస్ కోసం పుణె చేరుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని క్రికెట్ జట్టు ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ
పుణె చేరిన టీమ్ఇండియా పుణె: ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు పుణె చేరుకుంది. అహ్మదాబాద్లో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న కోహ్లీసేన ఆదివారం ఇక్కడ అడుగుపెట్టింది. ఈ నెల 23, 26, 28 త
అహ్మదాబాద్: టీ20 క్రికెట్లో 9వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత బ్యాట్స్మన్గా నిలిచిన రోహిత్ శర్మ తాజాగా మరో అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నిర్ణయాత్మక టీ20 మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. గత నాలుగు మ్యాచ్లకు భిన్నంగా ఈ మ్యాచ్లో ఆతిథ్య బ్యాట్స్మెన్ దుమ్మురేపారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరు