సౌథాంప్టన్: క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి మరి కొన్ని గంటల్లో తెరలేవబోతోంది. ఇప్పటికే వన్డే, టీ20లలో ఎన్నో చాంపియన్ టీమ్స్ను చూసిన క్రికెట్.. తన తొలి టెస్ట్ చాంపియన్ను చూడబోతో
డబ్ల్యూటీసీ ఫైనల్కు సిద్ధమైన భారత్, న్యూజిలాండ్ శుక్రవారం నుంచి తుదిపోరు ఎన్ని మ్యాచ్లు నెగ్గినా.. ఎన్ని సిరీస్లు చేజిక్కించుకున్నా.. ఐసీసీ ట్రోఫీ హస్తగతం చేసుకుంటే వచ్చే కిక్కే వేరు! ప్రపంచ అత్యుత
ICC World Test Championship final: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య తుది పోరు ఈనెల 18న ఆరంభంకానుంది. ఫైనల్ మ్యాచ్ కోసం పేస్, బౌన్స్తో పాటు స్పిన్నర్లకు అను�
World Test Championship (WTC): న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ నెల 18 నుంచి సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య త�
సౌథాంప్టన్: మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతను ముందే చెప్పేశాడు ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పేన్. టీమిండియా తమ అత్యుత్తమ క్రికెట్కు కాస్త దగ్గరగా ఆడినా చాలు �
సౌథాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ప్రస్తుతం టీమ్ సభ్యులే రెండుగా విడిపోయి మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ రెండు టీమ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ మూడ
ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్కు ఎంపిక కావాలంటే చాలా చాలా కష్టం. కానీ ఆ టీమ్ను ఎంపిక చేయడం ఇంకా కష్టం. అందుకే తరచూ సెలక్షన్ కమిటీ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. దీనికి మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస
సౌథాంప్టన్: ఇంగ్లండ్లో మొత్తానికి ఇండియన్ ప్లేయర్స్ అంతా మళ్లీ కలిశారు. గురువారం ఉదయం ఓ గ్రూపుగా ప్రాక్టీస్ చేశారు. ఎజియస్ బౌల్ స్టేడియం పక్కనే ఉన్న గ్రౌండ్లో టీమంతా సాధన చేసింది. ఇంగ్లండ్�
సౌథాంప్టన్: ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కే ముందు రెండు వారాల క్వారంటైన్. ఇంగ్లండ్లో దిగిన తర్వాత మళ్లీ పది రోజుల క్వారంటైన్. అందరూ కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లేదు. అందులోనూ నాలుగున్నర నెలల సు�
దిలీప్ వెంగ్సర్కార్ముంబై: మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి టాప్ ప్లేయర్లకు కూడా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(ఈ నెల 18నుంచి)లో ఇబ్బందిగా మారనుందని భారత దిగ్గజం ద�
సౌతాంప్టన్: ఇంగ్లాండ్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ జూన్ 18 నుంచి ఆరంభంకానున్న నేపథ్యంలో ఆ�
ముంబై: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగడం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను ఇబ్బంది పెడుతుందని అన్నాడు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్. మరోవై