చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. చాలా రోజుల తర్వా�
చెన్నై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ సీజన్కు మరికొద్ది గంటల్లోనే తెర లేవబోతోంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్తో తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగ�
నేటి నుంచి ఐపీఎల్ 14వ సీజన్ రాత్రి 7.30 గంటల నుంచి తొలి మ్యాచ్లో ముంబై, బెంగళూరు ఢీ ఈ ఏడాది ఐపీఎల్ ఆరు వేదికల్లో జరుగనుంది. ముంబై, చెన్నై ఆ తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాల్లో మ్యాచ్లు జరుగన�
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అతడి భార్య అనుష్క శర్మ సునాయాసంగా రెండు చేతులతో ఎత్తింది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన విరాట్.. ఇంకోసారి అని అడిగాడు. అనుష్క మరోసారి కూడా అలవోకగా అతడిని ఎత్తేసిం
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో తన దూకుడైన ఆటతో పరుగుల వరద పారించే కోహ్లీ ఇప్పటికే చాలా కంపెనీలు, సంస్థలకు ప్రచారకర్తగా ఉన్నాడు. మరో రె�
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో టాప్ బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ మెరుగైన రికార్డు కలిగిన విరాట్ ఐపీఎల్లోనూ అద్భుత ట్రాక్ నమోదు చేశాడు.ఐపీఎల్
హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ.. లిఫ్టర్ అవతారమెత్తింది. తన భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీని .. ఈజీగా పైకి ఎత్తుకున్నది. ఆ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను అనుష్కా తన ఇన్స్టాలో పోస్�
చెన్నై: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ దాడిలో చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు అర్పించాడు ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి. ఆదివారం ట్విటర్ ద్వారా అతడు స్పందిం�
ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు ప్రతీసారి ‘ఈ సాల కప్ నమదే’(ఈ సంవత్సరం కప్పు మనదే) అంటూ సందడి చేసే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు.. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. బలమైన బ్యాటింగ్ లైనప�
సెంచూరియన్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. వన్డేల్లో అతను 13వ సెంచరీ నమోదు చేశాడు. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో అతను 103 రన్స్ చేశాడు. అయితే కేవలం 76వ ఇన్న
దుబాయ్: నిర్ణయ సమీక్షా విధానం (డీఆర్ఎస్)లో అంపైర్ కాల్ నిబంధనను ఐసీసీ కొనసాగించింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ అంపైర్ కా
చెన్నై: ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఐపీఎల్లో ఆడేందుకు గురువారం చెన్నై చేరాడు. ఇప్పటికే అక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టిన రాయల్ చాలెంజర్స్ బెం�