అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరిదైన ఐదో టీ20లో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్కు శుభారంభం లభించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్గా బరిలో దిగాడు. హిట్మ్యాన్ రోహిత్ శర్మ ధాటి�
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ధనవంతులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు విలాసవంత జీవితాన్ని గడుపుతుంటారు. వేసుకునే బట్టల నుంచి తిరిగే కారు, తినే ఫుడ్ వరకు ఇలా అన్నింటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మార్కెట్లో లభ
దుబాయ్: టీమ్ఇండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో కోహ్లీ ఒకప్పటి బ్యాటింగ్ స్టైల్ను గుర్తుచేశాడు. వరుసగా రెండు టీ20ల్లోనూ అర్ధశతకాలతో చెల
దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్ మూడో టీ20లో భారత్ ఓటమి టాపార్డర్ విఫలమైన చోట.. కెప్టెన్ విరాట్ ఒంటరి పోరాటంతో ఓ మాదిరి స్కోరు చేసిన టీమ్ఇండియా.. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది. హిట్మ్య
భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. బుమ్రా తన ప్రేయసి, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజన గణేశన్ని ఈరోజు గోవాలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారనే వార్త కొద్ది రోజ
ముంబై కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్మన్ పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. సూపర్ ఫామ్లో ఉన్న షా ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగుతూ భారీ ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో దిగ
సత్తాచాటాలని కోహ్లీసేన తహతహజోరు మీదున్న ఇంగ్లండ్.. నేడు భారత్, ఇంగ్లండ్ రెండో టీ20రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్లో..తొలి టీ20లో ఇంగ్లండ్ పేసర్ల ముందు తేలిపోయిన టీమ్ఇండియా.. మొతెరాలో జరిగే మలిప�
అహ్మదాబాద్: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ సారథి, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేరిట ఉన్న చెత్త రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్తో తొలి టీ20లో ఐదు బంతులాడిన కోహ్లీ డకౌట్�
ముంబై: ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వడం లేదు. ఈ మ్యాచ్ సౌథాంప్టన్లో జరగనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు
అహ్మదాబాద్: ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించే దిశగా వెళ్తోంది ఇంగ్లండ్. టీమిండియా మిడిలార్డర్ విఫలం కావడంతో టీ సమయానికి 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. క్రీజు�
అహ్మదాబాద్: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి మాట్లాడుతున్నామంటే ఏదైనా రికార్డు గురించి చెబుతున్నట్లే. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మన్గా మన్ననలు అందుకుంటు�
అహ్మదాబాద్: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆఖరిదైన నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. స్పిన్కు అనుకూలిస్తున్న వికెట్పై భారత్ మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్(4/68), రవిచంద్రన్