పుణె: ఇంగ్లాండ్తో తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ నిలకడగా ఆడుతోంది. టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్..అదిల్ రషీద్ వేసిన 24వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాది అర్ధశతకం సాధించాడు. 68 బంతుల్లో 5�
పుణె: ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. ఈ మ్యాచ్తో ఇండియా తరఫున కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ వన్డే అరంగేట్రం చేస్తున్నారు. పుణె పిచ్ బ్యాటింగ్కు అనుకూ
పుణె: ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మనే ఓపెనింగ్ చేయనున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. మంగళవారం నుంచి పుణెలో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతోం
పుణె: ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ఇండియా పుణె చేరుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో పుణెలోని టీమ్ హోటల్కు చేరుకున్నారు. అహ్మదాబా�
పుణె: ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ను 3-1తో, టీ20 సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు వన్డే సిరీస్ కోసం పుణె చేరుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని క్రికెట్ జట్టు ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ
పుణె చేరిన టీమ్ఇండియా పుణె: ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు పుణె చేరుకుంది. అహ్మదాబాద్లో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న కోహ్లీసేన ఆదివారం ఇక్కడ అడుగుపెట్టింది. ఈ నెల 23, 26, 28 త
అహ్మదాబాద్: టీ20 క్రికెట్లో 9వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత బ్యాట్స్మన్గా నిలిచిన రోహిత్ శర్మ తాజాగా మరో అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నిర్ణయాత్మక టీ20 మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. గత నాలుగు మ్యాచ్లకు భిన్నంగా ఈ మ్యాచ్లో ఆతిథ్య బ్యాట్స్మెన్ దుమ్మురేపారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరు
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరిదైన ఐదో టీ20లో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్కు శుభారంభం లభించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్గా బరిలో దిగాడు. హిట్మ్యాన్ రోహిత్ శర్మ ధాటి�
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ధనవంతులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు విలాసవంత జీవితాన్ని గడుపుతుంటారు. వేసుకునే బట్టల నుంచి తిరిగే కారు, తినే ఫుడ్ వరకు ఇలా అన్నింటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మార్కెట్లో లభ
దుబాయ్: టీమ్ఇండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో కోహ్లీ ఒకప్పటి బ్యాటింగ్ స్టైల్ను గుర్తుచేశాడు. వరుసగా రెండు టీ20ల్లోనూ అర్ధశతకాలతో చెల
దంచికొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్ మూడో టీ20లో భారత్ ఓటమి టాపార్డర్ విఫలమైన చోట.. కెప్టెన్ విరాట్ ఒంటరి పోరాటంతో ఓ మాదిరి స్కోరు చేసిన టీమ్ఇండియా.. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది. హిట్మ్య