ముంబై: ఇప్పుడు క్రికెట్లో పరుగులు, సెంచరీల పరంగా టాప్లో ఉండేది ఎవరంటే.. ఠక్కున విరాట్ కోహ్లి లేదంటే రోహిత్ శర్మ పేర్లు చెప్పేస్తారు అభిమానులు. ఇండియన్ టీమ్ తరఫునే కాదు ప్రపంచ క్రికెట్లోనే అ�
ముంబై: సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులతో నేరుగా చాట్ చేయడం, మాట్లాడటం సాధారణమైపోయింది. అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా శనివారం తన అభిమానులతో చాట్ చేశాడు. ఇంగ్లండ్
భారత్లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరు అంటే చాలా మంది టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లేదా భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెబుతారు. కానీ అది వీరిద్దరూ కాదు.భారత క్రికెటర్లు బీసీసీఐ నుం�
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లోటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(857 రేటింగ్ పాయింట్లు), స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(825 పాయింట్లు) వరుసగా రెండు
ముంబై: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత క్రికెటర్లు, కోచింగ్ సహాయ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు ముంబైలోని బయో బబుల్లో అడుగుపెట్టారు. ఎనిమిది రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉంటారు. టీమ్ఇండియా జూన్ 2న ఇంగ్�
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్-100 అథ్లెట్లలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఒకడు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లలో వార్షిక వేతనం (world’s highest-paid cricket captain) పొందుతోన్న జాబిత�
కరోనా కష్టకాలంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సతీమణి అనుష్కశర్మ ప్రజలకు తమ వంతు సాయం అందించేందుకు రెండు కోట్ల రూపాయలతో ‘ఇన్ దిస్ టుగెదర్’ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశార�
ముంబై : ఇంగ్లండ్లో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో పాల్గొనే ఇండియన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ముంబైలో క్వారెంటైన్లో ఉన్నది. కెప్టెన్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు ఏడు రోజుల క్వా
ముంబై: న్యూజిలాండ్తో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూన్ 2న ఇంగ్లాండ్ బయల్దేరనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన�
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు త్వరలో ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనుంది. టెస్టు ఛాంపియన్షిప్�
కరోనా వేళ కరుణ చూపుతున్నారు సెలబ్రిటీలు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు కొవిడ్ రెండో తాకిడికి కకావికలమవుతున్న భారత్కు బాసటగా నిలుస్తున్నారు. నటులు, సాంకేతిక నిపుణులు ‘మేము సైతం’ అంటూ నడుం బిగిస్తున్�