Telangana | హైదరాబాద్ : తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం - 2023 ప్రచురణను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. శుక్రవారం మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రచ�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో (Husnabad) పర్యటిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా �
దళితులకు ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి విముక్తి కల్పించి.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది.
Vinod Kumar | హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాబహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. చేవెళ్ల సభ సాక్షిగా అమిత్ షా అసత�
Transgenders | రాంనగర్ : కరీంనగర్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్మేళాలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవా�
Vinod Kumar | తెలంగాణలో ఈ ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వంద సీట్లు సాధించి మరోసారి జయకేతనం ఎగురవేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్ల�
Vinod Kumar | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ప్రధాని మోదీ( Modi ) చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్( Vinod Kumar ) తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి
హైకోర్టు న్యాయవాదుల సమస్యలను పరిషరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్గ సభ్యులు ఆదివారం బం
‘తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చాటి చెప్పండి.. ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టండి’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పార్టీ శ్రేణులకు ప
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలంతా ఒకే వేదికపైకి రా వడం.. �
‘మీ దీవెనలే మాకు కొండంత బలం. ఎప్పటిలాగే ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్కు అండగా నిలిచినప్పుడే భావితరాలు బాగుంటాయి.’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక �
Vinod Kumar | ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలని, నీరే భవిష్యత్తుకు జీవనాధారమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత
పార్లమెంటు వేదికగా కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పచ్చి అబద్ధాలు చెప్పారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మం డిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వా�