కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో పేషెంట్ కేర్లు కరువయ్యారు. వైద్యం కోసం వచ్చిన రోగులను వీల్ చైర్లు, స్ట్రెచర్ కుటుంబ సభ్యులే తరలించాల్సి వస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరిట ఆరు గ్యారెంటీల అమలు కోసం స్వీకరిస్తున్న దరఖాస్తు ఫారాల్లో బ్యాంకు అకౌంట్ వివరాలు అడుగకపోవడంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీ ఎంపీ వినోద్కుమార్ పే
అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు గెలుచుకొని బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు తెలంగాణకు చాలా ముఖ్యమైనవ
Vinod Kumar | ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని
Vinod Kumar | దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక పద్ధతుల్లో విద్యాబోధన చేయడం గొప్ప విషయమని, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (IERP) పాత్ర అమోఘమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నార�
Vinod Kumar | గ్రామీణ తపాలా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. చిన్న ఉద్యోగులపై కేంద్రంలోని మోదీ సర్కారు తీరు సరికాదన్నారు.
దేశ ప్రగతికి దిక్సూచి అయిన యువతకు బీఆర్ఎస్తోనే ఉజ్వల భవిత ఉందని, రాజకీయ భవిష్యత్ కల్పించడం సైతం తమ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. స్వార్థ �
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో నం బర్వన్గా తీర్చిదిద్దారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. కేంద్రం దేశవ్యాప్తంగా 20 గ్రామాలను ఆదర్శ గ్రా�
రాష్ట్రంలో వృత్తిదారులకు సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతో కులవృత్తులు కొత్తపుంతలు తొక్కుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ తెలిపారు. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్�
వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ భరోసా ఇచ్చారు. వరద నష్టాన్ని సీఎం �
B Vinod Kumar | రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ భార్య మాధవితో కలిసి తిరుమలలోని జీఎంఆర్ గార్డెన్స్లో శనివారం మొక్కలు నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వ�
వివిధ కారణాలతో మరణించిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం దృష్టి పెట్టింది. అర్హులైన వారికి ఉద్యోగాలి వ్వాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్లో 31 మందికి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకలు పండుగలా సాగాయి. అన్ని పట్టణాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి.