Vinod Kumar | ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలని, నీరే భవిష్యత్తుకు జీవనాధారమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత
పార్లమెంటు వేదికగా కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పచ్చి అబద్ధాలు చెప్పారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మం డిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వా�
B Vinod Kumar | కళాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, సకల కళలను ఆదరిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మంగళవారం ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో నటరాజ్ అకాడమీ, మాంగళ్
తెలంగాణలో కరీంనగర్ డెయిరీకి జైకా ప్రాజెక్టు కింద రూ.90.70 కోట్ల రుణం మంజూరు కానున్నదని, ఇందులో రూ.71.52 కోట్లు రుణం కాగా, రూ.12.46 కోట్లు గ్రాంట్ రూపంలో, మరో రూ.6.72 కోట్లు కరీంనగర్ డైయిరీ సహకారంతో ప్రాజెక్టు రూపుది�
కరీంనగర్ డెయిరీ జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఏజెన్సీ (జైకా) ప్రాజెక్టుకు ఎంపిక కావడం అభిందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు.
ఢిల్లీ లికర్ కేసుకు, మహిళా రిజర్వేషన్ల అంశానికి పొంతనేలేదని, రెండింటినీ ఒకే గాటనకట్టడం తగదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విపక్షాలకు హితవు పలికారు. వేర్వేరు అంశాలైన వీ
LPG Cylinder | హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( PM Modi ) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం( BJP Govt ) ఎల్పీజీ సిలిండర్ ధరలను మరోసారి పెంచడం పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్( Vinod Kumar ) ఆందోళన వ�
B Vinod Kumar | కేంద్ర రక్షణశాఖ మంత్రికి తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ శనివారం లేఖరాశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్డు విస్తరణ పనుల కోసం ప్రభుత్వం మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశార�
TS Govt | తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ పబ్లికేషన్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు.
Vinod Kumar | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని రాష్ట్ర ప్రణాళికా సంఘం
ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ క్యాలెండర్-2023
Minister Harish rao | పితృవియోగంతో బాధలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ను మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్ ఓదార్చారు. గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య (87) గుండెపోటుతో కన్నుమూసిన విషయం
భారత దేశాన్ని మతోన్మాద దేశంగా మారుస్తున్న బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని పీఠిక నుంచి సెక్యులరిజం, సోషలిజం పదా లు మాయమవుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమ�
Vinod Kumar | విద్యారంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ గురుకులాలు యావత్తు దేశానికే