Vinod kumar | కేంద్ర ఎన్నికల సంఘంతో (ఈసీ) టీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీని ఈసీ అధికారులకు
Vinod Kumar | గడిచిన ఐదేళ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన నివేదికలో వెల్లడించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని రివల్యుషనరీ సోషలిస్టు పార్టీ నాయకులు, కొల్లాం ఎంపీ ప్రేమచంద్రన్ అన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రణాళిక
బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కలెక్టరేట్లో ఎస్సీపీసీఆర్ సభ్యుడు యెడ్లపల్లి బృందాధర్రావు అధ్యక్ష�
రాచరికం నుంచి విముక్తి పొంది ప్రజాస్వామిక వ్యవస్థలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అంబరాన్నంటాయి
కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలను ఎండగట్టాలని, శాస్త్రీయ విద్యావిధానం కోసం విద్యార్థి సంఘాలు పోరాడాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుప�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలను గణనీయంగా తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్ పీస్ అవార్డు గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకర్త కైలాస్ సత
మత పరమైన విభజన రాజకీయాలను బీజేపీ నాయకులు మానుకోవాలి. హైదరాబాద్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల ప్రకారమే రాష్ట్ర బీజేపీ నేతలు మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామిక విలువల�
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై, టీఆర్ఎస్ నాయకులపై చేసిన ఆరోపణలు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తోసిపుచ్చారు. మతపరమైన విభజన రా�
హైదరాబాద్ : విద్య, వ్యవసాయం, ఆర్థికం, సాంకేతిక రంగాల్లో రానున్న పాతికేళ్లలో భారతదేశం సూపర్ పవర్గా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్కుమార్ ఆకాంక్షించారు. సంపన్న భారతదేశం మాత్రమే
భారతదేశ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ఇండియా సాఫ్ట్ సూపర్ పవర్గా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్�
లారీ అసోసియేషన్కు అండగా ఉంటామని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ బైపాస్లోని సత్యసాయి గార్డెన్లో పట్టణ లారీ ఓ
కరెంట్పై కార్పొరేట్ల కన్నుపడిందని, టెలికం రంగం తరహాలోనే కరెంట్ను కైవసం చేసుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు.
హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు ప్రజలు,రైతులకు ప్రమాదకరం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినలపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆ బిల్లు కేవలం కార్ప
హైదరాబాద్ : మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు సంబంధించి నీతి ఆయోగ్ చేసిన సిఫారసులకు కేంద్రం ఒక్కపైసా అయినా ఇచ్చిందా? దీనిపై సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయ�