PSTU | పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం నందమూరి తారకరామారావు కళా మందిరంలో ఘనంగా నిర్వహించారు. 2020 సంవత్సరానికి గాను సాహిత్యరంగం
Vinod Kumar | జాతీయ విద్యావిధానంపై విస్తృత చర్చ జరిపిన తర్వాతనే పకడ్బందీగా అమలు చేయాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020లో ఉన్నత విద్య
టీఆర్ఎస్తోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉన్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అన్ని పార్టీలు ఏకమై టీఆర్ఎస్పై దాడులకు దిగుతున్నాయని, తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సిద్ధం క�
పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్నిరంగాల్లో అప్రతిహతంగా దూసుకెళ్తున్నది. స్వరాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి సాధిస్తున్నది.’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు
కరీంనగర్లోని పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం విజయవంతమైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశానిక�
Vinod Kumar | రాష్ట్రంలో, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఏకైక ఎజెండాగా పెట్టుకున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో ఆ పార్టీ చేస్తున్న
Singareni | సింగరేణిపై కేంద్రం కుట్రకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. కేంద్రం కుట్రను బండి సంజయ్ అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. కోయలగూడెం మ�
సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు.
భారత జీవిత బీమా(ఎల్ఐసీ) అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఉద్యమబాట పట్టనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది ఈ మూడు క్యాటగిరీల సిబ్బంది చేపట్టనున్న ఉద్యమానికి హైదరాబాద్ దిక్సూచి కానున్�
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకటరెడ్డి, యాదగిరిరావు, సీపీఐ నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కార్యదర్శులు సత్యం, శ్రీరాములుగౌడ్తో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉ�
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆడబిడ్డలు చదువుకున్నప్పుడే ఈ సామాజిక రుగ్�
Vinod Kumar | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. ఆరు నెలల కాలంలో సుమారు రూ. 80,000 కోట్ల దేశ సంపదను ఒక్క గుజరాత్ రాష్ట్రానికే తరలించారని, మోదీ �
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో టీఆర్ఎస్ బృందం గురువారం ఢిల్లీలో భేటీ అయింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ చేసిన తీర్మానానికి అనుగుణంగా లాంఛనాలు పూర్తిచేయాలని ఈసీ డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్ర �