హైదరాబాద్ : రైల్వే బడ్జెట్ను పునరుద్ధరించాలని, సాధారణ బడ్జెట్తో కలుపడం సరికాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో జరి�
హైదరాబాద్ : బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని, అధిక విద్యుత్ చార్జీల వసూలులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా బీజేపీతో పోటీ పడుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస�
హైదరాబాద్ : రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మాటలు నీటి మూటలేనని, ఆయన హయాంలో రైతుల ఆదాయం మర
MLC Kavitha | రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇప్పటికే రైతుల ఆందోళనలతో కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నదని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్ర
సామాజిక సేవా సంస్థలకు వినోద్ పిలుపు హనుమకొండ, మార్చి 16: రాష్ట్ర ప్రభుత్వం భారీఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో లయన్స్క్లబ్, రోటరీ క్లబ్ వంటి సేవాసంస్థలు నిరుద్యోగుల కోసం శిక్షణా కేంద్రాలన
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐసర్)లో ప్రవేశాలు పొందవచ్చని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపా�
వరంగల్ : సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకల నేపథ్యంలో మంగళవారం బాలసముద్రంలోని మల్లికాంబ మనో వికాస కేంద్రంలో మానసిక వికలాంగులైన బాల, బాలికలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కొ�
వచ్చే నెల 15లోగా పనులు ప్రారంభించాలి ఈ నెలాఖరులోగా టెండర్లు పిలువాలి అప్రోచ్ రోడ్డు పనులను కూడా పూర్తి చేయాలి మానేరు రివర్ఫ్రంట్ కరీంనగర్కు మణిహారంగా నిలుస్తుంది జూన్ మొదటి వారంలో సీఎం చేతుల మీదుగ�
బీజేపీ కేంద్రంలో ఒకటి చెప్తే.. రాష్ట్ర బీజేపీ ఒకటి చెప్తూ ద్వంద్వ నీతితో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మండిపడ్డారు. ప్రధాని మోదీ �
సీఎం కేసీఆర్ మది లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి తెలంగాణ టూరిజం డెస్టినేషన్ ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం కుటుంబ సభ్యులతోపాటు ప్రభుత్వ విప్ గ�
కేంద్ర ప్రభుత్వం రైల్వేలో రాష్ర్టానికి తీరని అన్యాయం చేస్తుంటే రాష్ర్టానికి చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి ఏం చేస్తున్నట్టు అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్న
Vinod Kumar | సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జీఎంను టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రైల్వే జీఎంకు వివిధ పార్టీల నేతలు వినతిపత్రాన్ని అందజేశారు.
జోనల్ స్థాయిలో నియామకాలు చేపట్టాలి ప్రాంతీయ భాషల్లోనే ఎంపిక పరీక్షలుండాలి జాతీయ స్థాయి పరీక్షల వల్ల బీహార్, యూపీ రాష్ట్రాలదే పెత్తనం రైల్వేమంత్రికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ లేఖ హ�