Telangana | ఐఏఎస్ల బదిలీలపై నెల రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితి ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. వచ్చే నెల మొదటి వారంలో ఎప్పుడైనా కలెక్టర్ల బదిలీలు ఉండవచ్చని సీఎంవో వర్గాలు ధ్రువీకరించాయి.
Water Problems | గత పదేండ్లుగా రాని నీటి సమస్య ఇప్పుడు వచ్చింది. చిన్న పాటి సమస్యను పరిష్కరించక పోవడంతో కాలనీ వాసులకు 4 రోజులుగా మిషన్ భగీరథ నీరు అందడం లేదు.
Indiramma Illu | రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారుల ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ సభ్యులకు అప్పగించడం పట్ల పలు విమర్శలు తలెత్తుతున్నాయి. కమిటీలకు �
CITU | కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ పేర్కొన్నారు.
వికారాబాద్ (Vikarabad) జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి రంగాపూర్ వద్ద ఆగిఉన్న లారీని టూరిస్టు బస్సు (Tourist Bus) ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మర
ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఒక్క హామీనీ సంపూర్ణంగా అమలు చేయలేదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు. సోమవారం పరిగిలో కులకచర్ల మండలం పీరంపల్�