Vikarabad | పెద్దేముల్ మండల పరిధిలోని పాషాపూర్ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గ్రామంలో సుమారు 2000 మంది జనాభా ఉన్నారు. కానీ వారికి సరిపడా నీటి వనరులు మాత్రం లేవు. ఎన్నికల ముందు పాలకులు రావడం.. హమీలు ఇవ్వడం.. ఓట�
Field Assistants | ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షుడు నర్సింలు, జిల్లా ప్రధాన కార్యదర్శి జంబు వెంకటయ్య పేర్కొన్నారు.
Deer Dies | కుక్కల దాడిలో ఓ జింక తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పూడూరు మండలం దామగుండం దేవాలయం సమీపంలోని అడవిలో వందల సంఖ్యలో జింకలు ఉన్నాయి.
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, సంబంధిత అధికారులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఆదేశించారు.
Road Accident | వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కొడంగల్ మండలం ఐనన్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బొలేరో వాహనం - కారు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్ప�
Vikarabad | ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ ఎస్.శ్రీనివాస్రెడ్డి సూచించారు. శనివారం పరిగిలోని సబ్ జైలును జిల్లా న్యాయమూర్తి సందర్శించారు.