Indiramma Illu | రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారుల ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ సభ్యులకు అప్పగించడం పట్ల పలు విమర్శలు తలెత్తుతున్నాయి. కమిటీలకు �
CITU | కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.వెంకటయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ పేర్కొన్నారు.
వికారాబాద్ (Vikarabad) జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి రంగాపూర్ వద్ద ఆగిఉన్న లారీని టూరిస్టు బస్సు (Tourist Bus) ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మర
ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఒక్క హామీనీ సంపూర్ణంగా అమలు చేయలేదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు. సోమవారం పరిగిలో కులకచర్ల మండలం పీరంపల్�
Koppula Mahesh Reddy | ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు.
MP Vishweshwar Reddy | విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేలా ఐటిఐ కళాశాల పని చేయలని, ఉద్యోగ భద్రతే లక్ష్యంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కోండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
Mission Bhagiratha | పెద్దేముల్ మండల పరిధిలో జనగాం గ్రామంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ నీరు రోడ్డుపై వృథాగా పారుతుంది. సంబంధిత అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు.
వైన్స్లో పని చేసే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అతి కిరాతకంగా చెవులు, గొంతు, ముక్కు కోసి, కాల్చి వేశారు. ఈ దారుణ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధి అత్వెల్లిలో జరిగింది.
ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా అధికారులు పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ శాఖల పనితీరు, చేపట్టాల్
Parigi | పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగడ్డపల్లికి రోడ్డుకు ఎప్పుడు మోక్షం కలుగుతుంది..? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామపంచాయతీగా కొనసాగినప్పటి నుంచి పరిగి పరిధిలో గల ఎర్రగడ్డపల్లి, సుల్తాన్న�