కొవిడ్ నిబంధనలు తప్పనిసరిట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలిఆఫ్లైన్లోనే క్లాసులు నిర్వహించాలి తాండూరు, ఆగస్టు 26: వచ్చే నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం తాండూరు పట్టణంలోన
ప్రత్యక్ష తరగతులకు ఏర్పాట్లు పారిశుధ్య పనులు ప్రారంభం టీచర్లు, సర్పంచ్లతో ప్రత్యేక సమావేశాలు పరిగి, ఆగస్టు 25: సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వ హించనున్న నేపథ్యంలో పట్టణంల
పల్లె ప్రగతితో గ్రామానికి కొత్తరూపు మౌలిక వసతుల కల్పనతో తీరిన సమస్యలు సీసీరోడ్ల నిర్మాణం ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ.. డంపింగ్యార్డుకు తరలింపు మొక్కల పెంపకంతో ఊరంతా పచ్చదనం రెండున్నరేండ్లలో రూ.40 లక్ష
స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పారిశుధ్య పనులు పూర్తి చేయాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ వికారాబాద్, ఆగస్టు 24, (నమస్తే తెలంగాణ) : సెప్టెంబ�
సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు, కాలేజీలకు ప్రత్యక్ష తరగతులు ఈ నెలాఖరు వరకే ఆన్లైన్ తరగతులు నేటి నుంచి విద్యాసంస్థల్లో శానిటైజేషన్ పనులు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతుల నిర్వహణ, మధ్యాహ్న భోజనం ప్రతి
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి ప్రజలను చైతన్యవంతం చేయాలి ప్రజా సమస్యలపై సమావేశాలు నిర్వహించాలి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్రె�
ప్రభుత్వ సహకారంతో పెరుగుతున్న సాగు విస్తీర్ణం ఏపుగా పెరుగుతున్న పంటలు సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు కొందుర్గు, ఆగస్టు 24 : ఒక పక్క ప్రభుత్వ సహకారం.. మరో పక్క వరుణ దేవుడి చల్లని చూపుల వల్ల వ్యవసాయ పనులు జో�
కడ్తాల్ మండలం గాన్గుమార్లతండాలోవైభవంగా ఉత్సవాలుడప్పు వాయిద్యాల మధ్య మొలకల బుట్టలతో ఊరేగింపుఆకట్టుకున్న యువతీయువకుల నృత్యాలుఆలయం వద్ద ప్రత్యేక పూజలు, చెరువులో మొలకల బుట్టల నిమజ్జనంవేడుకల్లో పాల్గొ
బంట్వారం : పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మ చేసుకున్న సంఘటన బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రొంపల్లి గ్రామానికి చెందిన కురువ నర్సింహు�
బషీరాబాద్ : ప్రతి ఒక్కరూ సేవ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని, సేవ కార్యక్రమాలకు తనవంతు సహయ సహకారాలు ఉంటాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముజ్తబ�
నీటి వసతి కోసం బోరు మంజూరువికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసుపాతూరులో వివిధ పనుల పరిశీలనప్రకృతివనంలో మొక్కలు బాగున్నాయని అభినందించిన కలెక్టర్ వికారాబాద్ , ఆగస్టు 21 : గ్రామంలోని ప్రైవేటు స్థలంలో నిర్వహి�
కరోనా వల్ల ఆగిన సర్వే… తిరిగి ప్రారంభంప్రతి ఇంటి పూర్తి వివరాలు సేకరిస్తున్న సిబ్బందిమున్సిపాలిటీల్లోని గృహాలకు జియో ట్యాగింగ్నాలుగు మున్సిపాలిటీల్లో 39,502 ఇండ్లుఇప్పటి వరకు 19,485 ఇండ్ల సర్వే పూర్తిసేకర�
శంకర్పల్లి రూరల్ : ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని డీపీవో శ్రీనివాస్ రెడ్డి, డీఎల్పీవో శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శంకర్పల్లి మండల �