వికారాబాద్ : బహిరంగంగా మద్యం తాగిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ అనంతగిరి అటవీ ప్రాంతంలో బహిరంగంగా మద్యం తాగుతున్న హైదరా
వికారాబాద్ : నవ వధువరులు ఉన్న కారు వరద నీటిలో కొట్టుకపోయిన సంఘటన తిమ్మాపూర్ గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెంద�
ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్ల పరిశీలన జిల్లా కలెక్టర్ పౌసుమిబసు వికారాబాద్ : పాఠశాలలోని అన్ని తరగతి గదులను తప్పనిసరిగా శుభ్రం చేయాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు సంబంధిత అధికా
గోవిందనామ స్మరణలతో మార్మోగిన ఆలయ ప్రాంగణంభక్తులతో కిక్కిరిసిన ఆలయం కొడంగల్ శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాసుడికి శనివారం లక్షనామాలతో లక్షతులసి అర్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్�
జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ బొంరాస్పేట, ఆగస్టు 28 : కరోనా వైరస్ నియంత్రణకు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. శనివారం మండలంలోని చెట్టుపల్లితండా క�
ప్రత్యక్ష బోధనకు సిద్ధమవుతున్న అంగన్వాడీలుకొనసాగుతున్న పారిశుధ్య పనులుకేంద్రాలకు చేరిన మెడికల్ కిట్స్, ఇతర సామగ్రిజిల్లాలో 1106 కేంద్రాలు.. 63468 మంది పిల్లలు పత్యక్ష బోధనకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్�
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ ఆనంద్కుమార్ వికారాబాద్ : దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ ఆనంద్కుమార్ తెలిపారు. �
పరిగి : పరిగి పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని 12వ వార్డు షిరిడి సాయిరాం కాలనీలో నూతనంగా వేసిన సీసీ రోడ్డును ఎమ్మ
కులకచర్ల మండలంలో మొదటగా డైరీ అభివృద్ధికి చర్యలు రైతుల అవగాహన సదస్సులో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి కులకచర్ల, ఆగస్టు 27 : జిల్లా పాడి పరిశ్రమ అభివృద్ధికి డీసీసీబీ ద్వారా కృషిచేస్తున్నామని డీసీ
ఆమనగల్లు, ఆగస్టు 27 : మండలంలోని ప్రతి పాఠశాలలో పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ ఆదేశానుసారం శానిటైజేషన్ పక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఎంపీడీవో వెంకట్రాములు ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కోనాపుర్ పాఠ�
సమీపిస్తున్న రైతు బీమా దరఖాస్తు గడువు సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు ఇప్పటికే 1,29,615 మంది రైతుల బీమా ప్రీమియాన్ని చెల్లించిన ప్రభుత్వం మూడేండ్లలో జిల్లాలో 2,424 మంది రైతు కుటుంబాలకు లబ్ధి రూ.121.20 కోట్ల �
దౌల్తాబాద్ : కారు, బైక్ ఢీకొని నలుగురికి గాయాలైన సంఘటన దౌల్తాబాద్ మండలంలోని చెల్లాపూర్ గ్రామ స్టేజీ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాయ
రైతులకు విశ్రాంతి గదులు ఏర్పాటుచేసి, భోజన వసతి కల్పించాలిసీఎం కేసీఆర్ నిర్ణయంతో మహిళలకు పెరిగిన ప్రాధాన్యంవికారాబాద్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సబితారెడ్డిపారిశ్�