నేటి నుంచి గులాబీ జెండా పండుగ గ్రామగ్రామాన ఏర్పాట్లు పూర్తి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి 12వ తేదీ వరకు గ్రామ, వార్డుస్థాయి కమిటీలు 20వ తేదీ వరకు మండల, మున్సిపాలిటీల్లో పట్టణ కమిటీల ఏర్పాటు యువత, కష్టపడ
కడ్తాల్, సెప్టెంబర్ 1 : టీఆర్ఎస్ జెండా పండుగను మండల వ్యాప్తంగా జయప్రదం చేయాలని పార్టీ మండలాధ్యక్షుడు బాచిరెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో జడ్పీటీసీ దశరథ్నాయక్తో కలిసి ఆయన �
వికారాబాద్, (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా 4వ కలెక్టర్గా కే. నిఖిల బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జనగామ కలెక్టర్గా పనిచేస్తున్న ఆమెను సోమవారం రాత్రి జరిగిన బదిలీల్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్�
పలు పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో వికారాబాద్ : కరోనా ప్రభావంతో చాలా రోజులుగా విద్యా సంస్థలు మూసి ఉన్నాయి. కరోనా తీవ్రత తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1, బుధవారం నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకు అను
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత�
అభివృద్ధిలో దూసుకెళ్తున్న గ్రామం పల్లెంతా పరిశుభ్రత, పచ్చదనం నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో చెత్త సేకరణ గ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు ప్రతి వీధి సీసీ రోడ్డు, విద్యుత్ దీపాలు ఆహ్లాదకరంగా పల్ల
ధారూరు : యువత డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం ధారూరు మండల పరిధిలోని కుకింద గ్రామంలో నూతనంగా స్థాపించిన అంబేద్కర్ విగ్రహాన్న�
పరిగి : విద్యాభివృద్ధికి సర్కారు కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగిలో జరిగిన పీఆర్టీయూ టీఎస్ మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట
వికారాబాద్ : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో మూసి నది ఉప్పొంగింది. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ ధన్నారంకు చెందిన ప్రకాష్ తన కారులో నవాబుపేటకు బయలు దేరాడు. నవాబుపేట మండలం చించల్పేట వద్ద మూసి నద
మంత్రి సబితాఇంద్రారెడ్డి వికారాబాద్ : వరద నీటి ప్రవాహంలో కొట్టుకపోయి మృతి చెందిన చాకలి శీను కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి సబితాఇంద్రారెడ్డి కుటుంభానికి భరోసా కల్పించారు. మంగళవారం పుల్మామిడి గ్రామ�
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, ఆగస్టు 29 : క్రీడలతో మానసికోల్లాసంతో పాటు గుర్తింపు లభిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పరిగిలోని ఇండోర్ స్ట
మౌలిక సదుపాయాల కల్పనపల్లెప్రగతితో సంపూర్ణ పారిశుద్ధ్యంవైకుంఠధామం, డంపింగ్యార్డు ఏర్పాటునర్సరీ, పల్లెప్రకృతి వనం పనులు పూర్తి మోమిన్పేట, ఆగస్టు 29 : గ్రామ పంచాయతీల్లో వివిధ సమస్యలకు చరమగీతం పాడేందుకు �
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 75 పార్కులు‘పట్టణ ప్రగతి’లో భాగంగా పార్కుల అభివృద్ధిప్రైవేటు లే అవుట్లలోని ఖాళీ స్థలాల్లోనూ నిర్మాణంచకచకా సాగుతున్న పనులుప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్లు, బెంచీల ఏర్