కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలో శనివారం మోడల్ స్కూల్ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. మోడల్ స్కూల్లో 174మంది 6నుంచి 10వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోగా అందులో 137మంది వ�
వైభవంగా వరలక్ష్మీ వ్రతందేవాలయాల్లో కుంకుమార్చనలుఆలయాలు, ఇండ్లలో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు కొడంగల్, ఆగస్టు 20: అష్టలక్ష్మీ రూపాల్లో తమ కోరికలు తీరుస్తుందని భావించి వరలక్ష్మీదేవిని శ్రావణమాసంలోని పౌర
ఉపాధ్యాయులకు సమగ్ర వికాస శిక్షణనిష్ట పేరుతో నిర్వహణవృత్తి నైపుణ్యం పెంపొందించేందుకే..సద్వినియోగం చేసుకోవాలంటున్న విద్యాశాఖఉపాధ్యాయులకు సమగ్ర వికాస శిక్షణ(నిష్ట)వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు దోహ
వికారాబాద్ : రాఖీ పండుగ సమీపించడంతో రాఖీల కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. వికారాబాద్ పట్టణంలో ప్రధాన రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రాఖీ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఈ దుఖాణాల్లో రూ.10 నుంచి రూ.వ�
మర్పల్లి : ఉపాధి హామీ పనిచేసిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ, వివిధ పనులపై టీఏలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశా�
ధారూరు : ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలో శుక్రవారం వరలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంతో పాటు పలు గ్రామాల్లో వరలక్ష్మి వ్రతం పూజలు జరుపుకున్నారు. ఉదయాన్నే గ్ర�
ధారూరు : దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రూ.5లక్షలు జీవిత బీమా సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. రైతు ఏ కారణంతో మృతి చెందినా…సాధారణ మరణమం పొందితే..అతని ప్రతిపాదిత నా�
పూడూరు: గోసేవే గోవిందుని సేవ, మానవ సేవయే మాధవ సేవ, వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో గోవుల, వృక్షాల సంరక్షణ కోసం రైతులకు డబ్బులు అందజేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. వయస్సు పైబడిన గోవులను, ఎన్నో ఏ
వికారాబాద్ ఎస్పీ నారాయణ వికారాబాద్, ఆగస్టు 19 : పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం వికారాబాద్ జి
ఫార్మాతో మారుతున్న గ్రామ రూపురేఖలు మట్టి రోడ్లకు మోక్షం రూ.కోటితో సీసీ రోడ్ల నిర్మాణం 2.5 కిలో మీటర్ల సీసీ రోడ్లు పూర్తి కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ‘ఇంటికో ఉపాధి’కి ఉచిత శిక్షణ భూ నిర్వాస
వికారాబాద్ : వికారాబాద్ మండల పరిధిలోని ధ్యాచారం గ్రామం సమీపంలో ఉన్న సద్గురు సాయిబాబని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట ధారూరు �
గ్రామంలో మౌలిక వసతుల కల్పనఅందుబాటులోకి వైకుంఠధామంకొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులుగల్లీగల్లీలో సీసీ రోడ్లుపరిశుభ్రత, పచ్చదనానికి పెద్దపీటపల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుపల్లె ప్రగతి�
మూడు వారాల తర్వాత వర్షాలు ఆరుతడి పంటలతో పాటు వరికీ మేలు ఆశాజనకంగా పత్తి, సోయా జిల్లాలో 505.9 మి.మీ వర్షపాతం 5లక్షల ఎకరాల్లో పంటలు సాగు మూడు వారాలకు పైగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలకు నీరులేక వాడిపోయ�
అబ్దుల్లాపూర్మెట్ : కరోనా మహమ్మారి గ్రామాల్లో మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామస్తుల్లో ఆందోళన పెరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడి�
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మేకగూడలో అంగాన్వాడీ భవనం ప్రారంభం నందిగామ : మహిళ, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం నందిగామ