ఇబ్రహీంపట్నం : గాంధీజీ కళలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులువేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాలల్లో రూ. 1.30కోట�
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి ఎమ్మెల్యే జైపాల్యదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందిరిపైన ఉన్నదని, గిరిజను�
దామగుండం రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి బాధ్యతల స్వీకరణోత్సవంలో ఎంపీ రంజిత్రెడ్డి పూడూరు, ఆగస్టు 17: దామగుండం రామ లింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని చేవె�
గిరిజనుల ఆరోగ్యానికి ‘గిరిపోషణ’ పథకం మూడో దశకు ఎంపికైన వికారాబాద్ జిల్లా మహిళలు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం జిల్లాలోని 22 తండాలు గుర్తింపు, 2500 మందికి పైగా లబ్ధి గిరిజన, మహిళా శిశు సంక్ష�
ధారూరు : హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించాలని డీఆర్డీవో పీడీ కృష్ణన్ అన్నారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనం, గ్రామ నర్సరీలను, హరిత హారం కార్యక్రమంలో నాటిన మొక్కలను పరీ
బషీరాబాద్ : ఓ వ్యక్తిని హత్య చేసి నిప్పు పెట్టిన ఘటన తెలంగాణ-కర్ణాటక సరిహద్దు గ్రామం నవాంద్గి శివారులో మంగళవారం వెలుగు చూసింది. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై విద్యాచరణ్రెడ్డి ఘటన స్థలానిక�
గిరిదర్శిని పేరుతో విద్యార్థుల ఇంటికే పోస్టు ద్వారా పుస్తకాలు కరోనా నేపథ్యంతో గిరిజన సంక్షేమ శాఖ కొత్త ఆలోచన 3 నుంచి 10వ తరగతి వరకు పుస్తకాల పంపిణీ పుస్తకాలతో పాటు స్టడీ మెటీరియల్ అందజేత జిల్లాలో 7 గిరిజ�
వికారాబాద్/పరిగి/బొంరాస్పేట/ధారూరు, ఆగస్టు 16: హుజూరాబాద్లో సోమవారం దళితబంధు పథకం ప్రా రంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగసభకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా నాయకులు తరలివెళ్లారు. వికారాబాద్ ఎమ్�
కులకచర్ల, ఆగస్టు 16: బాలల హక్కుల పరిరక్షణలో గ్రామ పంచాయతీలు ప్రముఖపాత్ర పోషించాలని ఎంపీపీ సత్య హరిశ్చంద్ర అన్నారు. సోమవారం కులకచర్ల మండల కేం ద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బాలలహక్కుల పరి రక్షణ-పంచాయతీల పా�
08416-256989 నంబర్కు కాల్ చేసిసమస్యలు పరిష్కరించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి: వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు వివిధ సమస్యలపై ప్రజల నుంచి 13 ఫోన్ కాల్స్ స్వీకరణ వికారాబాద్, ఆగస్టు 16, (నమస్తే తెలంగాణ): ప్రజల
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు గచ్చిబౌలి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి సబితారెడ్డి వికారాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌ�
మళ్లీ ఫస్ట్ డోస్ ప్రారంభం జిల్లాలోని 27 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ 18 ఏండ్లు పైబడిన వారందరికీ టీకా మొదటి డోస్ తీసుకుని 14 నుంచి 16 వారాలైన వారికి రెండో డోస్ ఇప్పటి వరకు జిల్లాలో 1,60,103 మందికి వ్యాక్సిన్ ఒక్�
వ్యవసాయం పరిశ్రమగా రూపాంతరం చెందాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన పాలమూర్-రంగారెడ్డి పథకం పూర్తి చేసేందుకు సీఎం కృషి రైతుబీమాకు ఈఏడాది రూ.1,450కోట్ల ప్రీమియం చెల్లింపు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారె�
పూత, కాత లేని పెసర పంట ఏడెకరాల్లో పంట సాగు బషీరాబాద్ : మండల పరిధిలోని మైల్వార్ గ్రామానికి చెందిన రైతు ఘణపురం కుర్వ శ్యామప్ప తనకున్న ఏడెకరాల్లో పెసర పంటను సాగు చేశాడు. సాగు చేసిన ఏడెకరాల్లో పంట మంచిగా రావ�