-కిలో టమాట @ రూ.60 బొంరాస్పేట, నవంబర్ 7 :పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. చమురు ధరల పెరుగుదల పరోక్షంగా ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. పెట్రోలు,
జిల్లా ఓటరు జాబితా పరిశీలకుడు చంపాలాల్ కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం పరిగి, నవంబర్ 7 : 18 సంవత్సరాలు నిండినవారందరూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఓట�
అభివృద్ధిలో దూసుకెళ్తున్న గ్రామం రూ.కోటీ 30 లక్షలతో గ్రామాభివృద్ధి ప్రతి వీధిలో మురుగునీటి కాల్వల నిర్మాణం పూర్తి సీసీ రోడ్ల నిర్మాణంతో పల్లెంతా పరిశుభ్రం నిత్యం ఇంటింటి నుంచి చెత్త సేకరణ పల్లె ప్రకృతి
నేటి నుంచి గ్రామ సభలు… దరఖాస్తుల స్వీకరణ నెల రోజుల పాటు పరిశీలన ప్రక్రియ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు వికారాబాద్ జిల్లాలో 2,449 ఎకరాల పోడు భూమి రంగారెడ్డి జిల్లాలో 670 ఎకరాలు.. మండలానికో ప్రత్యేకాధికారి
మర్పల్లి : మండలంలోని పట్లూర్లో ఆదివారం పేకాట ఆడుతున్న 16మందిని పట్టుకున్నట్లు ఎస్సై వెంకటశ్రీను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఉదయం 2గంటల సమయంలో షేక్ అమి
పరిగి : 18 సంవత్సరాలు నిండిన వారందరూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు చంపాలాల్, ఐఏఎస్ తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స
స్పష్టమైన ఓటరు జాబితాను రూపొందించాలి పెద్దేముల్, నవంబర్ 6: మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లోని సుమారు 46 పోలింగ్ స్టేషన్లవారీగా 18 ఏండ్లు నిండిన యువతీ,యువకుల నుంచి ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు దరఖాస్తుల�
ప్రారంభమైన కార్తిక మాసం మహిళల ప్రత్యేక పూజలు నోములు, వ్రతాలకు ప్రత్యేకత మహాశివుడికి దీపారాదనలు, అభిషేకాలు సోమవారానికి ఎంతో విశిష్టత ఆలయాల్లో నెలకొన్న సందడి యాచారం, నవంబర్ 6 : కార్తిక మాసం శివకేశవుల ప్రీ�
వచ్చే వారం స్మార్ట్ఫోన్ల పంపిణీకి సర్వం సిద్ధం ‘పోషణ్ ట్రాకర్’ యాప్తో మరింత పారదర్శక సేవలు హాజరు నుంచి అన్ని అంశాలు ఆన్లైన్లో నమోదు ఒక్క క్లిక్తో సూపర్వైజర్ నుంచి ఉన్నతాధికారుల వరకు వివరాలు
పరిగి : పోడు భూముల పరిష్కారం కోసం గ్రామ, మండల, డివిజన్స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. జిల్లాలో పోడు భూముల పరిష్కారం కోసం వివి�
కొడంగల్ : పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 45మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ అప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ మండలంలోని అంగడిరాయిచూర్, రావులపల్లి గ్ర�
కొడంగల్ : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి భాస్కర్ తెలిపారు. శనివారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆజాది కా అమ్రుత్ మహోత్సవంలో భాగంగా చట్టాలపై అవగాహ�
ప్రసవాల్లో రాష్ట్రంలోనే జిల్లా నం.2 పది నెలల్లో 5,103 ప్రసవాలు ఇప్పటివరకు 17,185 కేసీఆర్ కిట్లు అందజేత పరిగి, నవంబర్ 5 : సర్కారు దవాఖానల బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మాతాశ
మోమిన్పేట : గ్రామాల్లో నేలకొన్న సమస్యల పరిష్కారం కోసం మీతో నేను కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని రాంనాథ్గుడుపల్లి, గోవిందపు�