తాండూరు : తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ.. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తాండూరు పట్టణంత�
వికారాబాద్ : వచ్చే సంవత్సరం నిర్వహించే బాడీ బిల్డర్ పోటీల పోస్టర్ను వికారాబాద్ అడిషనల్ ఎస్పీ ఎం.ఏ.రశీద్ పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వాహకులతో కలిసి శుక్రవారం విడుదల చేశారు. 2022 ఫ్రివరి 14న వికారా
9మంది సంగారెడ్డి దవాఖానకు.. 14 మందికి విరిగిన కాళ్లు, చేతులు, పలువురికి గాయాలు మర్పల్లి : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బొల్తాపడిన సంఘటన మర్పల్లి మండలంలోని గురంగట్టు తండా సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రయాణ
పరిగి : బాల్య వివాహాల నిర్మూలణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాలలందరూ చదువుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. శుక్రవారం డీపీఆర్సీ భవనంలో మహిళా, శిశు దివ్యాంగుల, వయోవృద్దు
కొడంగల్, నవంబర్ 11: రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే దిశగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీమ�
జిల్లా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ పరిశీలన తాండూరు, నవంబర్ 11 : తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో గురువారం ఏఐఎంఎస్ అధికారులు వికాస్ బాటియా, శ్యాంసుందర్ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ రవిశంక
విరాట్ కూతురిపై లైంగికదాడి చేస్తానంటూ ఫేక్ అకౌంట్తో ట్వీట్ సంగారెడ్డి జిల్లా కంది మండలం ఓడీఎఫ్కు చెందిన వ్యక్తిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు కంది, నవంబర్ 11 : అతడో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. అ
పరిగి : పిల్లలో ఎదుగుదల పర్యవేక్షణకు సంబంధించిన ప్ర త్యేక కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. గురువారం మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల శాఖ ఆధ్వర్యంలో డీపీఆ�
బొంరాస్పేట : హరితహారంలో నాటిన ప్రతి మొక్క బతకాలని ఇందుకోసం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని డీఆర్డీవో కృష్ణన్ అన్నారు. గురువారం మండలంలోని బురితం డా పరిధిలో జాతీయ రహదారికి ఇరువైనులా నాటిన మొక్కలన�
మోమిన్పేట/మర్పల్లి, నవంబర్ 10 : మండల కేంద్రంలోని ఫారెస్ట్ నర్సరీలో బుధ వారం పంచాయతీ కార్యదర్శులు,టెక్నికల్ అసిస్టెంట్, వనసేవక్లకు ఎఫ్వో లావణ్య నర్సరీ నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె
ధారూరు : ధారూరు మండల పరిధిలోని తరిగోప్పుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ గ్రామ సర్పంచ్ కోల్కుంద సంగమేశ్వర్ త్వరగా కొలుకోవాలని వారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని దేవున్ని ప్రార్థిస�