పరిగి : వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులందరినీ ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేయించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అ�
పోడు భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలి గ్రామసభలతో అవగాహన కొడంగల్, నవంబర్ 9 : పోడు భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఎంపీడీవో మోహన్లాల�
చిరుధాన్యాల సాగుపై రైతుల ఆసక్తి కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నలు, సామలు, అరికెలు, ఊదలు సాగు అందుబాటులో సరిపడా చిరుధాన్యాల విత్తనాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు ఎకరాకు ఖర్చు రూ.10వేలు దిగుబడి 10-12 క్వింటాళ�
వికారాబాద్ : నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ నూతన కలెక్టరేట్ను జిల్లా కలెక్టర్ న
వికారాబాద్ : బాల్య వివాహాల నిర్మూళనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ కోర్టు 12వ అదనపు న్యాయమూర్తి వై. పద్మ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మంగళవారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగడి గుర
బంట్వారం : అతి వేగంతో వెళ్తున్న ఆటో బోల్తపడి ఒకరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బస్వపూర్
కులకచర్ల : దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. మంగళవారం డాపూర్ మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో మంగళవారం పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ జిల్ల�
ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ 20న అంబేద్కర్ భవన్లో డ్రా వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.వరప్రసాద్ పరిగి : వికారాబాద్ జిల్లాలో 59మద
పరిగి : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. మంగళవారం ఎంపీపీ కరణం అరవిందరావు అధ్యక్షతన పరిగి మండల పరిషత్ సర్వసభ్�
కులకచర్ల : చిరుత దాడిలో ఆవు మృతి చెందిన సంఘటన కులకచర్ల మండల పరిధిలోని కుస్మ సముద్రం చెరువుముందలితండా గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చెర
దోమ : దోమ పోలీసు స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ నారాయణ పలు రికార్డులను పరిశీలించి పెండింగ్లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించడానికి కిందిస్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం
కులకచర్ల : అటవీశాఖ భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న గిరిజనులకు ప్రభుత్వం ద్వారా హక్కు పత్రాలను అందించేందుకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మ�
పరిగి టౌన్ : రాష్ర్ట ఉపాధ్యాయ సంఘం యొక్క పీఆర్సీ జీవోలకు సంబంధించిన హ్యాండ్ బుక్ను మంగళవారం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమస్యల సాధనతో �
ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు బొంరాస్పేట, నవంబర్ 7: ప్రత్యామ్నాయ పంటల సాగుతో లాభాలొస్తున్నాయి. ఒకే రకమైన పంట సాగు చేయకుండా ఆరుతడి పంటలు వేసుకుంటే మేలు. ప్రస్తుతం మార్కెట్లో పూలు, కూరగాయలకు మంచి డిమాండ