పరిగి : పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలన్నది సీఎం కేసీఆర్ ప్రధాన సంకల్పమని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలె ఒక కమిటీ వేసి, దాని ప్రతిపాదనలు ఆమోదించుకుని �
జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పరిగి : అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని, వేగంగా పనులు జరిగేలా చూడాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి ఆదేశించారు. శనివారం వికారాబాద్లోని జిల్లా పర
వికారాబాద్ : పార్వతీ పరమేశ్వరుని గుట్టను తవ్వి మట్టిని తీసుకపోవడం వంటి పనులు వెంటనే నిలిపి వేయాలని విశ్వహిందూ పరిషత్ వికారాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బందెప్పగౌడ్, ప్రశాంత్కుమార్ తెలిపారు. �
వికారాబాద్ : శానిటేషన్ సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి, వారిని గౌరవించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బం�
వికారాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన నీలి విప్లవం మూలంగా నేడు రాష్ట్రంలో అనేక చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు చేపలతో కళకళలాడుతూ గంగపుత్రుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే
పెద్దేముల్ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ నిఖిల, డీఈఓ రేణుకాదేవి వేర్వేరుగా సందర్శించారు. శనివారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 8,9,10వ తరగతి గదులను, క�
కొడంగల్ : పేద ప్రజల ఆరోగ్యాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితుడికి చికిత్స నిమిత్తం ఎల్వోసీ
కొడంగల్ : అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చే దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు క
వికారాబాద్ కలెక్టరేట్లో సంబురాలు.. కేక్ కట్ చేసిన కలెక్టర్ నిఖిల ధరణితో భూ పరిపాలన రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని వెల్లడి పరిగి, అక్టోబర్ 29: భూపరిపాలన రంగంలో ‘ధరణి’ విప్లవాత్మక మార్పు అని వికా
వికారాబాద్ జిల్లాలో వేగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్న 1,893 నివాసాల నిర్మాణ పనులు ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు అధికారుల కృషి కులకచర్ల మండలం అడవి వెంకటాపూర్లో నిర్మాణం పూర్తి అధునాతన �
అభివృద్ధి బాటలో బాల్రెడ్డిగూడ మౌలిక సదుపాయాల కల్పన పల్లెప్రగతితో సంపూర్ణ పారిశుధ్యం వైకుంఠధామం, డంపింగ్యార్డు పూర్తి పల్లెప్రకృతి వనం, నర్సరీ ఏర్పాటు మోమిన్పేట, అక్టోబర్ 29 : ప్రభుత్వం ప్రతిష్టాత్మ�
శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్కు శంకర్పల్లి, అక్టోబర్ 29 : శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి ఆహ్లాదకరంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన �
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం తాండూరు, అక్టోబర్ 29: నేడు తాం డూరుకు విద్యాశాఖ మంత్రి సబితాఇం ద్రారెడ్డి రానున్నారు. నియోజకవర్గంలో రూ.26.42 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపా టు నూత�
ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు బాధితులకు శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సీఎం రిలిఫ్ ఫండ్ ద్వారా మంజురైన చెక్కులను పంపిణీ చేశారు. మాడ్గుల మండలంలోని ఫిరోజ్ నగర్కు చెందిన రమేశ�