పరిగి టౌన్ : కొనుగోలు చేసిన భూమిని పట్టా చేయడం లేదని గ్రామంలో పంచాయతీ పెట్టిన తమకు న్యాయం జరుగడం లేదని గురువారం పరిగి మండల పరిధిలోని సయ్యద్పల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం తాసిల్దార్ కార్యాలయం ఎదుట �
పరిగి : పరిగి పట్టణంలో నూతనంగా నిర్మించిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ప్రారంభోత్సవంలో భాగంగా స్వామి వారి విగ్రహా, ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్�
పరిగి : వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతినెల ప్రణాళికా శాఖ వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం�
పరిగి టౌన్ : పరిగి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సందర్శించారు. పాఠశాలలో ఏమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని అన్మాస్పల్లి గ్రామానికి చెందిన అన�
ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి అన్మాస్పల్లి ఎర్త్ సెంటర్లో పర్యావరణ మార్పులపై ప్రజా సమీక్షా సమావేశం కడ్తాల్, అక్టోబర్ 27: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని, భావితరాలకు స్వచ్ఛమైన వ
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పరిగి/షాబాద్, అక్టోబర్ 27 : స్పెషల్ సమ్మరీ రివిజన్-2022 ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1న అన్ని జిల్లాల్లో విడుదల చేసేలా చర�
2023-24లో వికారాబాద్ జిల్లాలో ఏర్పాటుకు చర్యలు నెరవేరనున్న సీఎం కేసీఆర్ హామీ జిల్లా విద్యార్థులకు అందుబాటులోకి వైద్య విద్య ప్రజలకు మరింత చేరువగా మెరుగైన ఉచిత వైద్యం ఆది నుంచి వికారాబాద్ ప్రాంతంపై సీఎం �
నాయకులందరూ బస్సుల్లోనే రావాలి రాబోయే రెండున్నరేండ్లల్లో ఎన్నికల హామీలన్నీ పూర్తి ప్రజల కలలను సాకారం చేస్తున్న సీఎం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, అక్టోబర్ 27 : తెలంగాణ రాష్ర్టానికి 20 ఏండ్ల�
తాండూరు, అక్టోబర్ 27: పార్టీకి వెన్నెముకగా ఉంటున్న కార్యకర్తలకు పార్టీ కూడా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు సమీపంలోని జీపీఆర్ గార్డెన్లో ఎమ్�
వికారాబాద్ : గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట �
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ విజయ గర్జన సభను విజయవంతం చేద్దామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని అనం�
మర్పల్లి : 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. బుధవారం మర్పల్లి మండల కేంద్రంలోని బీరప్ప కాలనీ, బీసీ కాలనీలోని పలు కుటుంబాలను కలిసి ఇంట్లో ఎ�
పెద్దేముల్ : మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో నవగ్రహల ప్రతిష్టాపనను గ్రామస్తులు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా మండల పరిధిలోని మంబాపూర్ గ్రామానికి చెందిన శివకుమార్ నాగమణి దంపతుల ఆధ్�