పరిగి టౌన్ : పరిగి పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీనర్సింహాస్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం ఆలయ ప్రారంభం పురస్కరించుకుని పుర వీధులలో శోభాయాత్ర చేపట్టారు. ఇందులో ఎమ్మెల్యే �
పరిగి : తెలంగాణ రాష్ట్రానికి 20ఏండ్లు సీఎంగా కేసీఆరే ఉంటారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కలలు సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్ రాబోయే 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తారని �
దేశానికే దిక్సూచిలా రైతులకు సంక్షేమ పథకాలు సాగు పనులు మొదలు పంట చేతికొచ్చేవరకు అండగా నిలుస్తున్న రాష్ట్ర సర్కార్ ఇప్పటి వరకు వికారాబాద్ జిల్లాలో రైతుబంధు కింద రూ.1712.8 కోట్లు అందజేత రైతుబీమా కింద 2,724 మంద�
ఆర్డీవో సమక్షంలో తీర్మానం తాండూరు రూరల్, అక్టోబర్ 26 : ఉప సర్పంచ్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం మంగళవారం నెగ్గింది. తాండూరు మండలం, మిట్ట బాసు పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆర్డీవో అశోక్కు�
వికారాబాద్ : ప్రజలకు క్షయ వ్యాధి నివారణపై అవగాహన కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీగణ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని పాత డీఎంహెచ్వో కార్యాలయంలో వైద్యాధిక�
వికారాబాద్ : స్కూల్ బస్సు నిలిపినచోటే దగ్ధమైన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్కూల్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని న్యూ గీతాంజలి పాఠశాలకు చెందిన ఏప
తాండూరు : రక్తదానం మహాదానమని జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. మంగళవారం పోలీస్ శాఖ తాండూరు డివిజన్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పోలీసులతో పాటు 153 మంది స్వచ్�
పరిగి టౌన్ : గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న నిషేధిత గంజాయి మొక్కలను ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మంగళవారం ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ కాళ్లాపూర్ గ్రామానికి చెందిన పరిగ
పరిగి : పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలు లభిస్తాయనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ రేణుక అన్నారు. మంగళవారం వికార
కులకచర్ల : తాళం వేసిన ఇంట్లో తులంనర బంగారు ఆభరణాలు దొంగతనానికి గురైన సంఘటన కులకచర్ల మండల కేంద్రంలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కులకచర్ల గ్రామానికి చెందిన నాగరాజు ఈ నెల 22�
వికారాబాద్, అక్టోబర్ 25 : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సర్వసభ్య సమావేశం నిర్వ హిస్తున్నట్టు వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ తెలిపారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం రవీంద్రమండపంలో ఎంపీప�
సీఎం కేసీఆర్ కృషితోనే వికారాబాద్ జిల్లా జోగులాంబ నుంచి చార్మినార్ జోన్లోకి మార్పు నూతనంగా రెండు మండలాల ఏర్పాటు, త్వరలో మరో మండలం పరిగి, అక్టోబర్ 25 : ఉద్యమ సమయంలో ఓ డిమాండ్ కోసం ఎత్తిన చేతి సంతకంతో ప్
రూ. 22లక్షలతో రైతు వేదిక నిర్మాణం రూ. 12 లక్షలతో వైకుంఠధామం.. ప్రణాళిక బద్ధంగా నిధుల వినియోగం వికారాబాద్, అక్టోబర్ 24 : పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయి. వైకుంఠధామాలు, కంపోస్ట్ యా ర్డులు, హరితహారం
నేటి నుంచి నవంబర్ 3 వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ వికారాబాద్ జిల్లాలో 29, రంగారెడ్డిలో 195 పరీక్ష కేంద్రాలు వికారాబాద్లో 9,239, �