పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు నందనవనాన్ని తలపిస్తున్న పల్లె ప్రకృతి వనం రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు మిషన్ భగీరథతో ఇంటింటికి తాగు నీరు రూ.55 లక్షలతో అభివృద్ధి పనులు దోమ, అక్టోబర్ 24 : పట�
వికారాబాద్ డీఆర్డీవో కృష్ణన్ ధారూరు, అక్టోబర్23: మండల పరిధిలోని అల్లాపూ ర్, నాగసముందర్ గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న మినీ బృహత్ పల్లె ప్రకృతివనం పనులను త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా డీఆర
సేంద్రియ వ్యవసాయంతో కూరగాయల ఉత్పత్తి అధిక దిగుబడితో లాభాలు మొబైల్ యాప్తో ఇంటికే ఆకుకూరలు, కూరగాయలు మార్కెట్ ధరకు మించకుండా సేవలు ఉత్తమ రైతుగా అవార్డు అందుకున్న వికారాబాద్ పట్టణవాసి వికారాబాద్, అక
పటేల్చెర్వు తండాలో అధికంగా పోలీసులు 60మందికిపైగా వివిధ రంగాల ప్రభుత్వ ఉద్యోగులు మంచాల అక్టోబర్ 23 : రంగారెడ్డి జిల్లాలోని మారుమూల తండా.. సర్కారు నౌకరు సాధించాలన్న పట్టుదలతో ఒకరిని చూసి ఒకరు లక్ష్యంతో చద�
టీఆర్ఎస్ పాలనలో అందరికీ సమన్యాయం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట/దౌల్తాబాద్/ అక్టోబర్ 22 : కుల వృత్తులకు స్వరాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ�
కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు అండగా రాష్ట్ర సర్కార్ ఒక్కో జంటకు రూ.2.50లక్షల నగదు ప్రోత్సాహకం అందజేత.. ఇద్దరి పేరు మీద మూడేండ్లపాటు ఫిక్స్డ్ డిపాజిట్.. ఆ తర్వాత వడ్డీతో సహా చెల్లింపు వికారాబాద్ జిల
బంట్వారం : బంట్వారం మండల కేంద్రంలోని ఓ కౌలు రైతు పత్తి పంటలో అంతరపంటగా గంజాయిని సాగుచేస్తున్నాడు. సీఐ శ్రీలత తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పసుపుల చెన్నయ్య తాను కౌలుకు తీసుకున్న పొలంలో ప
పరిగి : కులాంతర వివాహాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తుంది. కులాంతర వివాహాలు చేసుకున్న వారు ఇబ్బందులకు గురికాకుండా ఆర్థికంగా తమకాళ్లపై తాము నిలబడేందుకు సంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస�
కొడంగల్ : ప్రజా ఆరోగ్యాలకు ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చ
కొడంగల్ : పట్టణ పరిధిలో కులంతర వివాహాలు చేసుకున్న దంపతులకు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రభుత్వం అందించే ప్రోత్సహక నగదును దంపతులకు అందించారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో పలు అ
దౌల్తాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు (మినిట్యాంక్బం�
పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిగి/షాబాద్, అక్టోబర్ 21 : ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించన�