బషీరాబాద్ : రైలు కింద పడి ఇద్దరు మృతి చెందిన రెండు ఘటనలు నవాంద్గి రైల్వే స్టేషన్లో పరిధిలో జరిగాయి. గురువారం రైల్వే కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం…మండల పరిధిలోని జీవన్గి గ్రామానికి చెందిన బీమప్�
తాండూరు : తాండూరులో బుధవారం టాస్క్ఫోర్స్ బృందం మెరుపు దాడులు నిర్వహించింది. అక్రమ రేషన్ బియ్యం నిల్వలతో పాటు అనుమతులు లేకుండా క్రిమిసంహారక మందులు విక్రయిస్తున్న దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి కేసు�
పరిగి : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేందుకు డాక్టర్లు యుద్ధప్రాతిపదికన కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం వికారాబాద్ కలెక్టర్ �
దళితులకు సబ్సిడీపై పాడి పశువులు ఎస్సీ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు వికారాబాద్ నియోజకవర్గంలో 215 మందికి, నవాబుపేట్లో 40 మందికి పాడి పశువులు ఎంపికైన గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి రెండు పాడి పశువులు ఆ�
ఐదేళ్ల నుంచి వరి మెట్ట పంటలు సాగు చేస్తున్న రైతు జితేందర్రెడ్డి బొంరాస్పేట, అక్టోబర్ 19 : రసాయనిక ఎరువులు, పురుగు మందులను ఉపయోగించి పంటలను పండిస్తే నేలలో ఉత్పాదక శక్తి తగ్గి, సారం తగ్గుతుంది. నేల, నీటి కా�
దోమ : లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని పరిగి ము న్సిఫ్ కోర్టు సిబ్బంది రాములు, హఫీజ్ అన్నారు. మంగళవారం పరిగి మున్సిఫ్ కోర్టు సిబ్బంది దోమ మండల కేంద్రంలో లోక్ అదాలత్పై గ్రామస్తులకు అవగాహన కల�
వికారాబాద్ జిల్లా బృందం : మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ము స్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘ నంగా జరుపుకున్నారు. పరిగిలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే కొప్పుల �
కులకచర్ల : పరిగి ఎమ్మెల్యే సహకారం మరువలేనిదని పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ ఘనాపురం రాములు అన్నారు. కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో వాచ్మెన్గ�
వికారాబాద్ కలెక్టర్ నిఖిలపరిగి, అక్టోబర్ 18: జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆ�
వచ్చే నెలలో లబ్ధిదారుల ఎంపిక తీరనున్న పేదల సొంతింటి కల మంచాల, అక్టోబర్ 17 : నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్త�
పల్లెప్రగతితో మెరిసిన పలుగురాళ్లతండా.. ప్రారంభానికి సిద్ధంగా వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, పల్లె ప్రకృతి వనం నర్సరీలో 11వేల మొక్కల పెంపకం ఎక్కచెరువు కుంట గట్టున వైకుంఠధామం సీసీ రోడ్డు నిర్మాణంతో అంతా శుభ�
పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్ జిల్లా ఎంపిక చిన్నారులు, మహిళల సంక్షేమం కోసం అందుబాటులో పౌష్టికాహారం నవంబర్ మొదటివారంలో ప్రారంభానికి ఏర్పాట్లు జిల్లాలోని 24 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చెంచు చిన్నార�
బొంరాస్ పేట : ఓ యువకుడిని ఎస్సై కొట్టాడని బాధితుని కుటుంబీకులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మండలంలోని నాందార్పూర్ గ్రామానికి చెందిన కోట్ల మల్లేశ్కు, రాఘవేందర్, అతని స్నేహితులకు మధ్య ఈ నెల 15�
వికారాబాద్ : తెరాస పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిత