దోమ : లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని పరిగి ము న్సిఫ్ కోర్టు సిబ్బంది రాములు, హఫీజ్ అన్నారు. మంగళవారం పరిగి మున్సిఫ్ కోర్టు సిబ్బంది దోమ మండల కేంద్రంలో లోక్ అదాలత్పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారు కూడా లోక్అదాలత్ ద్వా రా ఉచిత సేవలు పొంద వచ్చన్నారు. అందుకు వారి కుటుంబ సభ్యులు పరిగి మున్సిఫ్ కోర్టును ఆశ్రయించాలని తెలిపారు.ఈ కార్యక్ర మంలో సర్పంచ్ రాజిరెడ్డి, కోర్టు సిబ్బంది, పంచాయితీ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.