Vikarabad | పారిశుద్ధ్య కార్మికుల ముందస్తు అరెస్టులు సిగ్గుచేటని కార్మిక సంఘం సభ్యులు మండిపడ్డారు. కార్మికులు చేపట్టిన రాజభవన్ ముట్టడిని అడ్డుకోవడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.
Doma | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి విరివిగా మొక్కలను పెంచి ఆహ్లాదాన్ని పంచాయి.
దోమ : లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని పరిగి ము న్సిఫ్ కోర్టు సిబ్బంది రాములు, హఫీజ్ అన్నారు. మంగళవారం పరిగి మున్సిఫ్ కోర్టు సిబ్బంది దోమ మండల కేంద్రంలో లోక్ అదాలత్పై గ్రామస్తులకు అవగాహన కల�