హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణకు చెందిన న్యాయవాదులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ�
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి మార్గమని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కె.సురేష్ అన్నారు. శనివారం కోదాడ కోర్టులో అదనపు జూనియర్ సివ
శనివారం జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్లో ముందస్తుగా శుక్రవారం రోజు న్యాయమూర్తుల ఎదుట ఒక జంట తమ పిల్లలతో సహా ఒక్కటయ్యారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బోజ్యతండాకు చెందిన భూక్య కవితకు ఏపీలోని ఎన్టీఆ�
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 20 (శనివారం) నాడు నల్లగొండ జిల్లాలో ఉదయం 10:30 గంటలకు నల్లగొండలోని న్యాయ సేవ సదన్, జిల్లా కోర్ట్ భవన సముదాయం...
మేడ్చల్ జిల్లా కాప్రాలో వేల కోట్ల విలువ చేసే 90.08 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు లోక్అదాలత్లో రాజీ చేసుకున్నందున అవార్డు అమలు చేయాలంటూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివే�
lok adalat | ఏదైనా సమస్య వచ్చినప్పుడు సావధానంగా పరిష్కరించుకునేందుకు ఇరుపక్షాలు ముందుకు వస్తే కోర్టుల్లో కేసులు వేయాల్సిన అవసరం రాదన్నారు. ఒకసారి కోర్టులో కేసు వేశారంటే పరిష్కారం కావడానికి కొన్ని నెలలు, సంవత�
కక్షిదారుల సత్వర న్యాయానికి లోక్ అదాలత్లు దోహదం చేస్తాయని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో �
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన వీరమల్లు, సరిత దంపతులు. వీరి వివాహం 2012లో జరుగగా గత కొంతకాలంగా మనస్పర్ధలతో వేర్వేరుగా ఉంటున్నారు. కాగా శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని జూనియర్ సివిల�
రాజీమార్గమే రాజ మార్గమని జిల్లా అదనపు న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్శ్రీ లాల్ సింగ్ శ్రీనివాస నాయక్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లాలోని న�
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి సూచించారు. జిల్లా కోర్టులోని ఆమె చాంబర్లో జాతీయ లోక్ అదాలత్కు సం�
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నవంబర్ 15న ప్రత్యేక లోక్అదాలత్ నిర్వహించనుంది. చిన్నపాటి కేసుల ప్రభావం కోర్టులో ఎకువగా ఉందని, చిన్నచిన్న క్రిమినల్ కేసుల భారం తగ్గించడానికి నిర్వహించే ప్రత్యేక లోక్అ�
రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారం శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలని జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జీ.రాజగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించా
ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.