రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారం శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలని జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జీ.రాజగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించా
ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
లోక్ అదాలత్ అనేది కొత్త విధానమేమీ కాదని గతంలో అమలైన విధానమేనని, ఇందులో రాజీ ద్వారా వివాదాలు పరిషారం అవుతాయని హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్పాల్ చెప్పారు.
లోక్ అదాలత్తో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. రాజీపడిన కేసుల్లో అప్పీలు ఉండదని, ఇదే అంతిమ తీర్పు అవుతుందని తెలిపారు. శనివారం న�
Lok Adalat | చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న కేసులు ఉన్నట్లయితే వాటిని రాజీ చేసుకునేందుకు మంచి అవకాశం వచ్చిందన్నారు సిర్గాపూర్ ఎస్ఐ వెంకట్రెడ్డి. లోక్ అదాలత్ను కక్షీదారులు సద్వినియోగం చేసుకోవాలని సిర�
జూన్ 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులు, ఇన్సూరె�
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో రికార్డు సొంతం చేసుకుంది. నమోదైన 4,961 సైబర్ కేసులలో దర్యాప్తు జరిపి బాధితులకు రూ.43.31 కోట్లు రీఫండ్ చేశామని టీజీసీఎస్బీ డీజీ శిఖాగోయెల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
జాతీయ లోక్ అదాలత్కు తెలంగాణ లో అనూహ్య స్పందన లభించింది. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో రాష్ట్రవ్యాప్తంగా 14,18,637 కేసులు పరిషారమయ్యాయి. వీటిలో 7,03,847 ప్రీ-లిటిగేషన్ కేసులతోపాటు వివిధ క్యాటగిరీల్లోని 7,14
లోక్ అదాలత్లో ఇరుపక్షాల రాజీ ఎంతో ప్రయోజనకరమని, కక్షిదారులకు మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ అన్నారు. శనివారం ఉదయం 10గంటలకు ఖమ్మం కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధిక�