Lok Adalat | ప్రజల ఆకాంక్షల మేరకు లోక కళ్యాణార్థమే లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల అన్నారు.
Lok Adalat | కక్షిదారులు రాజీ మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవాలని భూపాల్ పల్లి రూరల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి నారాయణ బాబు తెలిపారు. రాజీ మార్గమే రాజా మార్గమని, సోదరభావంతో స�
వచ్చే నెల 8న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ జరుగనుంది. ఈ నేపథ్యంలో లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీ. భానుమతి సూచించారు. తెలిపా�
రాజ్యాంగాన్ని పక్కాగా పాటించడంతోపాటు రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ (Justice Sujoy Paul) అన్నారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపొంద�
రాజీయే రాజ మార్గమని, గతంతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో తక్కువ సమయంలోనే కేసులు పూర్తవుతున్నాయని నాంపల్లి కోర్టు 1వ అదనపు జిల్లా జడ్జి రమాకాంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా న్యాయ
కక్షిదారుల మధ్య నెలకొన్న వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్అదాలత్ ఉత్తమ పరిష్కార వేదిక అని జిల్లా ప్రధానన్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుం�
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో 1,38,427 కేసులు పరిష్కారమయ్యాయని డీజీపీ జితేందర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
రాజీయే రాజమార్గం.. అనే నానుడి అక్షరాల నిజం చేసేందుకు ప్రతీ మూడు నెలలకోసారి జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి
CJI DY Chandrachud | సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు కేసులతో ప్రజలు విసిగిపోయారని.. దాంతో సత్వర పరిష్కారాలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు 75వ వార�
తొలిసారి ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీం బెంచ్ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహించగా.. కోర్టు రూమ్లోకి మీడియా కెమెరాలను కూడా అనుమతించారు.
పెండింగ్ కేసుల పరిష్కారం కోసం వచ్చే నెల 29 నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక లోక్ అదాలత్లో పాల్గొనాలని కక్షిదారులకు, న్యాయవాదులకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు.