తెలంగాణ వ్యాప్తంగా శనివారం అన్ని స్థాయి కోర్టుల్లో నిర్వహించిన లోక్అదాలత్లకు అనూహ్య స్పందన లభించింది. పలు వివాదాల్లో ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రావడంతో లబ్ధిదారులకు రూ.320 కోట్ల మేరకు అవార్డుగా చెల్�
కక్షిదారులు రాజీకాదగిన కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 30న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి జడ్జి దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్లో నిర్వహిం�
Lok Adalat | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో హృదయాలను కదిలించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గద్వాల పట్టణం సుంకులమ్మ మెట్టుకు చెందిన డ్రైవర్ గోవింద�
ఉమ్మడి జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 9,439 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 6567, కామారెడ్డి జిల్లాలో 2,872 కేసులు పరిష్కారమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్కు అనూహ్య స్పందన లభించింది. ఒక్కరోజే 3,30,866 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.255.48 కోట్ల పరిహారం చెల్లింపునకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగపర్చుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి అనిత పేర్కొన్నారు. ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ పురస్కరించుకొని మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో నర్సాపూర్ కోర్డ్టు ఆ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 94 వేలకు పైగా కేసులు లోక్ అదాలత్లో పరిష్కారమయ్యాయి. ఈ కేసులకు సంబంధించి మొత్తం రూ.93.07 కోట్లు సెటిల్మెంట్...
జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఖమ్మం జిల్లావ్యాప్తంగా 7,749 కేస�
జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా సిటీ సివిల్ కోర్టు, సిటీ స్మాల్ కాజ్ కోర్టుల్లో మొత్తం 415 సివిల్ కేసులు రాజీమార్గంలో పరిష్కారమైనట్లు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ప�
వ్యక్తుల మధ్య శత్రుభావాన్ని రూపుమాపి, సోదరభావాన్ని పెంపొందించి, ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు దగ్గర చేయడమే న్యాయ సేవా సంస్థ లక్ష్యమని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధి
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జిల్లా స్థాయిల్లో నిర్వహించిన లోక్ అదాలత్లలో రికార్డు స్థాయిలో 7.5 లక్షల కేసులు రాజీ అయ్యాయి. తద్వారా లబ్ధిదారులకు రూ.109.45 కోట్ల పరిహారం చేరనున్నది. అందులో ప్రీ లిటిగేషన్ కేసు�