జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా సిటీ సివిల్ కోర్టు, సిటీ స్మాల్ కాజ్ కోర్టుల్లో మొత్తం 415 సివిల్ కేసులు రాజీమార్గంలో పరిష్కారమైనట్లు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ప�
వ్యక్తుల మధ్య శత్రుభావాన్ని రూపుమాపి, సోదరభావాన్ని పెంపొందించి, ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు దగ్గర చేయడమే న్యాయ సేవా సంస్థ లక్ష్యమని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధి
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జిల్లా స్థాయిల్లో నిర్వహించిన లోక్ అదాలత్లలో రికార్డు స్థాయిలో 7.5 లక్షల కేసులు రాజీ అయ్యాయి. తద్వారా లబ్ధిదారులకు రూ.109.45 కోట్ల పరిహారం చేరనున్నది. అందులో ప్రీ లిటిగేషన్ కేసు�
జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన వచ్చింది. జ్యుడీషియల్, పోలీస్ శాఖలు ముందస్తు అవగాహన ఫలించింది. ఆదివారం ఉదయం సిద్దిపేట కోర్టులో జిల్లా జడ్జి రఘురాం నేతృత్వంలో లోక్ అదాలత్ను నిర్వహించారు. జాతీయ అదా
రాజీమే రాజమార్గమని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నా రు. ఆదివారం జిల్లా న్యాయస్థానముల సముదాయం లో ఆమె అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర�
జాతీయ లోక్ అదాలత్(ఈ నెల 26వ తేదీ)ను పూర్తిస్ధాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ ముఖ్య కార్యాలయంలో శుక్రవారం ఆదిలాబాద్ సబ్ డివిజన్కు సంబంధించిన 12 �
న్యాయస్థానాల్లో కొన్ని కారణాల వల్ల కేసులు పరిష్కరించడానికి ఎక్కువ జాప్యం జరుగుతుంది. దీనికితోడు వాది, ప్రతివాదులు కూడా కొన్ని సందర్భాల్లో పరిష్కారాలకు సుముఖంగా ఉండక కాలయాపన చేస్తుంటారు. -కేసుల శీఘ్ర ప�
జాతీయ స్థాయిలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్కు భారీ స్పందన వచ్చింది. దీనిలో తెలంగాణలోని వివిధ కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్లలో 3,02,768 కేసులు పరిషారమయ్యాయి. వీటిలో పెండింగ్ కేసులు 2,83,007, ప్రీ-లిటి
హైదరాబాద్ : జాతీయ లోక్అదాలత్లో భాగంగా తెలంగాణవ్యాప్తంగా శనివారం జరిగిన లోక్అదాలత్లో రికార్డు స్థాయిలో 3,02,768 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 2,83,007 కేసులో వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్ని వాదప్
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం లోక్ అదాలత్లు నిర్వహించారు. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల కేసులు పరిష్
ఖమ్మం:సంక్లిష్టమైన ప్రస్తుత సమాజంలో రాజీ మార్గమే మార్గదర్శకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్ అన్నారు. ఇటువంటి రాజీ మార్గంలో నడచిన వారే సమాజానికి మార్గ దర్శకులని వారు అభినందనీయులని అన్
వికారాబాద్ : ఈ నెల 11న జరిగే లోక్ అదాలత్లో కేసులను పరిష్కారం చేసుకోవాలని మండల న్యాయ సేవ సంస్థ చైర్మన్ జిల్లా అదనపు న్యాయమూర్తి పద్మ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో కో-ఆర్డినేషన్ మీట�
ఖమ్మం: ఖమ్మం , కొత్తగూడెం జిల్లాల్లో డిసెంబర్ 11వతేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర ప్రసాద్ జిల్లాలోని మేజిస్ట్రేట్లకు పిలుపునిచ్చ
సత్తుపల్లి : న్యాయ సేవా సంస్థలు నిర్వహించే లోక్అదాలత్ల ద్వారా కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని నాల్గవ అదనపు జిల్లా జడ్జి సీవీఎస్ సాయిభూపతి అవగాహన కల్పించారు. బుధవారం సత్తుపల్లి కోర్టు ఆవరణలో ఆజాది �
దోమ : లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని పరిగి ము న్సిఫ్ కోర్టు సిబ్బంది రాములు, హఫీజ్ అన్నారు. మంగళవారం పరిగి మున్సిఫ్ కోర్టు సిబ్బంది దోమ మండల కేంద్రంలో లోక్ అదాలత్పై గ్రామస్తులకు అవగాహన కల�