కోర్టు ఖర్చులు భరించలేని పేదలకు లీగల్ అథారీటిని ఆశ్రయించాలి సీనియర్ సివిల్ జడ్జీ శ్రీదేవి బంట్వారం : నేడు సమాజంలో వివిధ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, అయితే సమాజంలోని ప్రతి వ్యక్తికీ తన హక్కు�
వికారాబాద్ : జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ 12వ అదనపు న్యాయమూర్తి పద్మ తెలిపారు. శనివారం వికారాబాద్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించగా పలు రకాల కేసులను అక్కడిక్కడే
పరిగి : పరిగి కోర్టులో శనివారం నిర్వహించిన మెగా లోక్అదాలత్లో మొత్తం 478 కేసులు పరిష్కరించారు. పరిగి జూనియర్ సివిల్ జడ్జి భారతి ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిమినల్ కేసులు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ) : పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని 25వ అదనపు చీఫ్ జడ్జి ప్రతిమ తెలిపారు. ఈ సంద�
ఖమ్మం:సెప్టెంబర్ 11న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీ. హరేకృష్ణ భూపతి కోరారు. శనివారం ఖమ్మం కోర్టు ప్రాంగణంలో జరిగిన సమన్వయ సమావేశంలో భాగంగా న్యాయమూర్తి మ�
సిటీ క్రిమినల్ కోర్టు, నాంపల్లి జూన్ 10(నమస్తే తెలంగాణ): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సం స్థ ఆదేశాల మేరకు మెట్రో పాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో లోక్ అదాలత్�
16 ఏళ్ల భూ వివాదం కేసు.. లోక్ అదాలత్లో పరిష్కారం | గత 16 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న రూ.2కోట్ల భూ వివాదం కేసు.. న్యాయమూర్తి చొరవతో ఎట్టకేలకు పరిష్కారమైంది.
జగిత్యాల : రాజీయే రాజ మార్గమని జగిత్యాల జిల్లా అదనపు జడ్జి సుదర్శన్ అన్నారు. జగిత్యాల జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షణికావేశంలోనే నేరాలు ఎక్కువగా జరుగుత
సత్వర న్యాయం అందించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న లోక్ అదాలత్ కేసుల సత్వర పరిష్కారానికి వేదికగా మారుతున్నది. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ హైకోర్టు ఆదేశం మేరకు హైదరా�