జగిత్యాల : రాజీయే రాజ మార్గమని జగిత్యాల జిల్లా అదనపు జడ్జి సుదర్శన్ అన్నారు. జగిత్యాల జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షణికావేశంలోనే నేరాలు ఎక్కువగా జరుగుత
సత్వర న్యాయం అందించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న లోక్ అదాలత్ కేసుల సత్వర పరిష్కారానికి వేదికగా మారుతున్నది. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ హైకోర్టు ఆదేశం మేరకు హైదరా�