BV Raghavulu | ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా పోలవరం ప్రాజెక్టు 2025నాటికైనా పూర్తవుతుందని నమ్మకం లేదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (Raghavulu) అనుమానం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేసముద్రం (Kesamudram) సమీపంలో గూడ్స్ రైలుకు (Goods train) పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య విజయవాడ నుంచి కాజీపేట వెళ్తున్న గూడ్సు రైలు లింకు తెగిపోయింది.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో జాతీయ రహదారిపై (National High way) ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2023 (AP Polycet) ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం విజయవాడలో విద్యాశాఖ అధికారులు ఫలితాలను (Results) ప్రకటించారు. ఈ నెల 10న నిర్వహించిన ప్రవేశపరీక్షలో 86.35 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించా
AP News ఓ ప్రేమ వ్యవహారం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రేమించిన వాడి కోసం ఇంటి నుంచి పారిపోయిన యువతిని తీసుకొచ్చేందుకు వెళ్లిన మేనమామ ప్రియుడి చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. విజయవాడలోని సత్యనారాయణపు�
TSRTC | హైదరాబాద్ : ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు హైదరాబాద్-విజయవాడ రూట్లో 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఆ రూట్లో నడిచే సూపర్ లగ్జర�
సూర్యాపేట (Suryapet) జిల్లాలోని మునగాల (Munagala) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని ఇందిరానగర్ వద్ద ఆర్టీసీ రాజధాని బస్సును (Rajadani bus) ఓ బైకు కొట్టింది.
తెలుగు సినీ నిర్మాత, రచయిత ప్రమోద్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏండ్లు. గత కొంతకాలంగా ప్రమోద్ కుమార్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
AP News | ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో లిఫ్ట్వైర్ తెగిపోవడం ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.