ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో జాతీయ రహదారిపై (National High way) ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2023 (AP Polycet) ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం విజయవాడలో విద్యాశాఖ అధికారులు ఫలితాలను (Results) ప్రకటించారు. ఈ నెల 10న నిర్వహించిన ప్రవేశపరీక్షలో 86.35 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించా
AP News ఓ ప్రేమ వ్యవహారం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రేమించిన వాడి కోసం ఇంటి నుంచి పారిపోయిన యువతిని తీసుకొచ్చేందుకు వెళ్లిన మేనమామ ప్రియుడి చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. విజయవాడలోని సత్యనారాయణపు�
TSRTC | హైదరాబాద్ : ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు హైదరాబాద్-విజయవాడ రూట్లో 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఆ రూట్లో నడిచే సూపర్ లగ్జర�
సూర్యాపేట (Suryapet) జిల్లాలోని మునగాల (Munagala) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని ఇందిరానగర్ వద్ద ఆర్టీసీ రాజధాని బస్సును (Rajadani bus) ఓ బైకు కొట్టింది.
తెలుగు సినీ నిర్మాత, రచయిత ప్రమోద్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏండ్లు. గత కొంతకాలంగా ప్రమోద్ కుమార్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
AP News | ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో లిఫ్ట్వైర్ తెగిపోవడం ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మార్గదర్శి చిట్ఫండ్స్ (Margadarsi chit funds) కార్యాలయాల్లో సీఐడీ (CID) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇండ్లలో సోదాలు చేస్తున్నారు. విజయవాడలో (Vijayawada) సం�
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయానికి.. 15 మందితో కూడిన నూతన పాలకమండలిని ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన పేర్లను విడుదల చేసింది.
Peddagattu Jathara | దురాజ్పల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమై.. 9వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో హైదరాబాద్ - విజయవాడ హైవే(NH 65) పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
UWLA | అమెరికాలో మూడేళ్ల ‘మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ లీడర్షిప్, మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ’ కోర్సు చేయాలనుకుంటున్న తెలంగాణ, ఏపీలోని విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లాస్ ఏంజిల్స్ శుభవార్త చె�
ఇప్పటికే ఎడాపెడా ప్రభుత్వ ఆస్తుల్ని విక్రయించి ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరిన్ని ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్�
Panthangi Toll plaza | సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నంవాసులు పల్లెబాటపట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ప్లాజాకి వాహనాల తాకిడీ భారీగా పెరిగింది. రెండు రోజుల్లోనే
Panthangi | సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఇక హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రులు తమ సొంతూళ్లకు వెళ్తుండటంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింద�