హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో భాగంగా తొలిరోజైన ఆదివారం బాలాత్రిపుర సుందరీ దేవిగా సాక్షాతరించనున్నది. ఈ రోజు రెండు నుంచి ప దేండ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు.