Vijayawada | విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త రూల్. ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించకపోతే ఆలయంలోకి అనుమతించరు. సెప్టెంబర్ 27 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.
Hyd | శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆయా విమానాలను దారి మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఎనిమిది విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ రద్దీ నెలకొన్నది. రాఖీ పండుగ, వీకెండ్ కావడంతో హైదరాబాద్ (Hyderabad) నగరవాసులు ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో 65వ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
Dussehra | ఇంద్రకీలాద్రిపై ఈ ఏడాది దసరా శరన్నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తామని విజయవాడ దుర్గ గుడి ఈవో శీనా నాయక్ వెల్లడించారు. ఈ మేరకు దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను సోమవారం నాడు విడుదల చేశారు. దీని ప్�
TGSRTC| హైదరాబాద్ - విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. ఆయా బస్సుల్లో టికెట్ ధరలపై 16 నుంచి 30 శాతం వరకు రాయితీని కల్పించింది. ఈ మేరకు ఆ వివరాలను టీజీఎస్ఆర్టీసీ
హైదరాబాద్లో దిగాల్సిన ఇండిగో విమానాన్ని ఎయిర్ ట్రాఫిక్ కారణంగా (Air Traffic) విజయవాడకు మళ్లించారు. గంటా 20 నిమిషాల్లో గమ్యాస్థానికి చేరుకోవాల్సిన విమానం మూడు గంటలు ఆల్యంగా వచ్చింది.
Vijayawada | మలాపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల దర్శనార్థం తెలంగాణ ఆంధ్ర ప్రాంతల భక్తులు, ఆ ప్రాంత ప్రజలు మధిర డిపో పరిధిలో గల జమలాపురం నుండి మైలవరం మీదుగా విజయవాడకు కొత్తగా ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్
Vijayawada | విజయవాడలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. నగరంలోని రైల్వే స్టేషన్తో పాటు బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టినట్లుగా కంట్రోల్ రూమ్కు వేర్వేరు ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పో�
కాజీపేట రైల్వే జంక్షన్ క్రూ డిపో కేంద్రంగా పనిచేస్తున్న నాలుగు లింకులను విజయవాడకు తరలించేందుకు రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే యూనియన్ నాయకులు తెలిపారు.
అందరిలాగా తను కూడా ఆ జాతీయ రహదారి వెంబడే వెళ్తున్నాడు. కానీ అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రహించాడు. ఎవరో వస్తారు.. ఏమో చేస్తారని ఆలోచించకుండా తానే శ్రమించి.. ప్రమాదం లేకుండా చేశాడు.