కాజీపేట రైల్వే జంక్షన్ క్రూ డిపో కేంద్రంగా పనిచేస్తున్న నాలుగు లింకులను విజయవాడకు తరలించేందుకు రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే యూనియన్ నాయకులు తెలిపారు.
అందరిలాగా తను కూడా ఆ జాతీయ రహదారి వెంబడే వెళ్తున్నాడు. కానీ అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రహించాడు. ఎవరో వస్తారు.. ఏమో చేస్తారని ఆలోచించకుండా తానే శ్రమించి.. ప్రమాదం లేకుండా చేశాడు.
Former Minister Koppula | ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కొలువైన శ్రీకనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, కోరు కంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర�
అనకాపల్లి (Anakapalle) జిల్లా విజయరామరాజుపేటలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి క్వారీ రాళ్లను తీసుకెళ్తున్న ఓ లారీ అనకాపల్లి-విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి కింది నుంచి వెళ్లూ సేఫ్టీ గడ్డర్ను ఢీకొట్
నల్లగొండ జిల్లా (Nalgonda) చిట్యాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బస్సు, రెండు కార్లు, కంటైనర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డార�
YS Sharmila | బీజేపీకి ఇవ్వాళ రాజ్యాంగం అంటే గౌరవం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. స్వాతంత్ర్య సమరయోధులను సైతం బీజేపీ అవమానిస్తోందని.. అంబేద్కర్ను హేళన చేస్తున్నారని అన్నారు. మహా�
సూర్యాపేటలో (Suryapet) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్- విజవాడ జాతీయ రహదారిపై సూర్యాపేటలోని ఎస్వీ కాలేజీ సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృ�