జీవితం చాలా చిన్నదని, దీనిని ఉత్సవంగా మలుచుకొని ఆనందంగా గడపాలని ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ పేర్కొన్నారు. కార్తీకమాస క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా విజయవాడలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ మహా సత్సంగం ఘనం�
Merugu Nagarjuna | నాపై కోపం కోపం ఉంటే చంపండి.. అంతేకానీ ఇలాంటి దుష్ప్రచారం చేయవద్దని మాజీ మంత్రి మేరుగు నాగార్జున కోరారు. తనను శారీరకంగా లోబరుచుకుని, ఉద్యోగం ఇప్పిస్తానని రూ.90లక్షలు తీసుకున్నట్లు ఆరోపిస్తూ విజయవాడ�
Merugu Nagarjuna | వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారని విజయవాడకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
New Flights | విమాన ప్రయాణికులకు పౌరవిమానాయాన శాఖ ఓ శుభవార్త అందించింది. విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణాలు చేసే వారి సంఖ్య రోజురోజ�
Film Industry | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుస్థిర పర్యాటకంపై దృష్టిసారిస్తోందని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. రాష్ట్రంలోని ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్తే మూడు నాలుగు రోజులు అక్కడే ఉండేలా ఆ�
Kadambari Jethwani | ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉండటంతో లోతైన దర్యాప్తు అవసరమని భావించిన ప్రభుత్వం.. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసి�
విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో నాలుగోరోజు ఆదివారం అమ్మవారు లలితా త్రిపుసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఒకదానికొకటి ఐదు వాహనాలు (Accident) ఢీకొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.