Vijawada Durga Temple | తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్నాయని, ల్యాబ్ నివేదికల్లో �
తిరుమల లడ్డూ కల్తీపై క్షమించమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.
Budameru | సోషల్మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం విజయవాడలో శనివారం కలకలం రేపింది. బుడమేరుకు మళ్లీ గండి పడిందని.. దీంతో బెజవాడకు భారీ వరద ముంపు పొంచి ఉందని నిన్న జోరుగా ప్రచారం జరిగింది. ఇది అజిత్సింగ్నగర్, పాయ�
Pothina Mahesh | విజయవాడ కనకదుర్గ అమ్మవారి సొమ్ములు టీడీపీ నేతలు పందికొక్కుల్లా తింటున్నారని వైసీపీ నాయకుడు పోతిన మహేశ్ అన్నారు. అమ్మవారి ఆలయంలో పందికొక్కుల్లా చేరి మూడు నెలల్లోనే రూ.4కోట్ల సొమ్మును కొట్టేశారన�
Balakrishna | ఏపీలో ఇటీవల వరద విపత్తుకు అతలాకుతలమైన విజయవాడ బాధితులకు అండగా నిలిచేందుకు సినీ రంగంలోని ప్రముఖులు ఇతోధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలను అందజేస్తున్నారు.
Kadambari Jathwani | సోషల్మీడియాలో తనను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. తన కేసును రాజకీయాలతో ముడిపెట్టవద్దని అందర్నీ విజ్ఞప్తి చేశారు. తనపై పెట్టిన తప్పుడు కేస�
AP News | వరద సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్�