Kadambari Jethwani | బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే కాదంబరీ జత్వానీ బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్ చేయడం.. అనంతరం బ్లాక్మెయిల్ చేయడంలో సిద్ధహస్తురాలు అని వ�
AP News | ముంబై నటి కాదంబరీ జత్వానీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ఐపీఎస్లు అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను వేధించారని ఆమె చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వం సీరియస్గా �
YCP Corporators | రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జై కొట్టడం రాజకీయ నాయకులకు తంతుగా మారింది. ఆంధ్రప్రదేశ్లో నిన్న, మొన్నటి వరకు ఐదేండ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ నేడు అధికారం కోల్పోవడంతో కూటమిలోకి వ
నాగ్పూర్-విజయవాడ జాతీయ రమదారి 163( గ్రీన్ఫీల్డ్) కు సంబంధించి భూ సేకరణలో ప్రజలకు ఇ బ్బందులు లేకుండా ప్రక్రియ పూర్తి చేసేలా చ ర్యలు తీసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి వికాస్ రాజ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో శ్రీముసలమ్మ అమ్మవారు ధనలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratham) సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవార�
CBN | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఏపీలో ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఐదే�
“తంగలాన్' థ్రిల్లింగ్ అడ్వెంచరస్ మూవీ. కోలార్ గోల్డ్ఫీల్డ్స్ నేపథ్యంలో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. తప్పకుండా థియేటర్స్లో చూసి ఈ అడ్వెంచరస్ జర్నీని ఆస్వాదించండి’ అన్నారు
Chiyaan Vikram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తోన్న హిస్టారికల్ డ్రామా తంగలాన్ (Thangalaan). పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలు�
YS Jagan | విజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును గురువారం రాత్రి తొలగించడం సంచలనంగా మారింది. ఈ దాడిని నిరసిస్తూ అంబేడ్కర�
విజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును గురువారం రాత్రి తొలగించడం సంచలనంగా మారింది. ఈ దాడిని నిరసిస్తూ అంబేడ్కర్ వి
Prakasam barrage | విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.
Minister Narayana | ఏపీలో నిధుల కొరత చాలా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. కేంద్రం నుంచి రూ.27వేల కోట్లు రావాలని పేర్కొన్నారు. 17వేల కోట్లు కేంద్రం, 17 వేల కోట్లు రాష్ట్రం ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కేంద్ర
ACA Resignation | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దల అండదండలతో కొనసాగిన ప్రధాన యూనియన్ల కార్యవర్గం రాజీనామా బాట పట్టింది.