విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో పోలీసులు ఐదుగురిపై కేసునమోదు చేశారు. బాషా, వెంకట్, సుబ్రహ్మణ్యంతో పాటు డాక్టర్ శరత్బాబు, కిడ్నీ స్వీకరించిన వెంకటేశంపై వివిధ సెక్షన్ల కింద కేసు�
విజయవాడలో బయటపడ్డ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సీపీకి ఫోన్ చేసి.. ఈ వ్యవహారంపై ఆరా తీశారు. డబ్బు ఆశచూపి కిడ్నీ కాజేసిన ఆస్ప
Telangana Ministers | తెలంగాణ మంత్రులు(Telangana Ministers) భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు బెజవాడ ఇంద్రకీలాద్రీపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను(Kanakadurgamma) మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ ద్వారం వద్ద మేళతాళాలతో
Kidney Scam | విజయవాడలో కిడ్నీ రాకెట్ కలకలం సృష్టించింది. కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇస్తామని ఆశచూపి గుంటూరుకు చెందిన వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నాక.. డబ్బులు ఇచ్చేది లేదంటూ బ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు వెళ్లనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Pawan Kalyan | విజయవాడలోని కృష్ణా కరకట్టపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను దహనం చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయంపై �
Vijayawada | విజయవాడలో ప్రభుత్వ రికార్డులను దగ్ధం చేసేందుకు యత్నించిన ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను యనమలకుదురు కట్ట మీద తగలబెట్టేందుకు ఇద
విజయవాడ ఇంద్రకీలాద్రిపై చీరల వేలం వ్యవహారం ఇప్పుడు ఏపీలో పెద్ద దుమారమే లేపింది. చీరల సేకరణ, వేలం నిర్వహణలో పలు అవకతవకాలు జరిగాయని ఆడిట్ రిపోర్టులో బయటపడింది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశ�
Indrakiladri | విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో జులై 6 నుంచి సారె మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ సినీనటుడు పవన్కల్యాణ్ను తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు.